Category Uncategorized

ఘనంగా రాజు హై స్కూల్ లో ముందస్తు ఉగాది వేడుకలు.

Spread the love

Spread the loveసంప్రదాయ దుస్తులతో సందడి చేసిన విద్యార్ధులు. కడప జిల్లా మార్చి 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లి,వెంకటపల్లి రోడ్డులలోని రాజు హై స్కూల్ మొదటి,రెండవ బ్రాంచ్ లలో ముందస్తు ఉగాది వేడులను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక స్వామికి విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజు…

దివ్యాంగులకు ఉగాది కానుక ‘దివ్యాంగ శక్తి’ పథకం.

Spread the love

Spread the loveసీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత. రాష్ట్ర టిడిపి మహిళా నాయకులు ముక్కా వరలక్ష్మి రెడ్డి, రాష్ట్ర టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి బస్సును ప్రారంభించిన, ముక్కా వరలక్ష్మి రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి తిరుపతి జిల్లా మార్చి 18 (సవ్యాంధ్ర న్యూస్ ) ప్రతినిధి (పాణ్యం…

ప్రాంతీయ వైద్యశాలను సందర్శించిన రాష్ట్ర క్వాలిటీ టీం వైద్యులు జనార్ధన్ వినయ్ లు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ప్రాంతీయ వైద్యశాలను బుధవారం రాష్ట్ర క్వాలిటి టీం వైద్యులు జనార్దన్,వినయ్ లు సందర్శించినట్లు సూపర్నెంట్ పిబిఎన్ రాజు తెలిపారు.హాస్పిటల్ లో నిర్వహించే సేవలు,శానిటేషన్ మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా జనార్దన్, వినయ్ లు మాట్లాడుతూ హాస్పటల్ సర్వీసెస్ శానిటేషన్ రికార్డులు…

నవశకానికి నాంది – దివ్యాంగ శక్తి పథకం

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 27 ,(నవ్యంధ్ర న్యూస్ ) 2025 డిసెంబర్‌లో వాగ్దానం చేసిన హామీని అతి తక్కువ కాలంలోనే అమలులోకి తెచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయతను మరోసారి చాటుకున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మేడా విజయశేఖర్…

ముస్లిం సోదరులకు అకేపాటి మురళి రెడ్డి ఎర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు విశేష స్పందన

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం ఆకేపాటి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అకేపాటి శ్రీనివాసులు రెడ్డి( మురళి) ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసల సందర్భంగా ముస్లిం సోదరులకు ఎర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు విశేష స్పందన లభించినది.ఈ సందర్బంగా ముస్లిం…

మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు నిర్వహించుకోవాలి.

Spread the love

Spread the loveఎఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే. కడప జిల్లా మార్చి 17 ( నవ్యంధ్ర న్యూస్ ) మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని ఏ.ఎస్.పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సూచించారు.పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మత పెద్దలతో శాంతి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏ.ఎస్.పీ మాట్లాడుతూమత సంప్రదాయాలను గౌరవిస్తూ…

సౌమ్యనాధ స్వామిని దర్శించుకున్న చమర్తి లోకేష్ రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 17 (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరులో వెలసియున్న శ్రీసౌమ్యనాథ స్వామిని మంగళవారం తెలుగుదేశం రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తనయుడు చమర్తి లోకేష్ రాజు దర్శించుకున్నారు.ఈ సందర్బంగా స్థానిక టిడిపి నాయకులు చమర్తి లోకేష్ రాజుకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

అన్నమయ్య 108విగ్రహం వద్ద నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించాలని టిటిడి చైర్మన్ బియర్ నాయుడును కోరిన టిడిపి సీనియర్ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు.

Spread the love

Spread the loveఅన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకను అన్నివిధాల అభివృద్ధి చేయాలి కడప జిల్లా మార్చి 16 ( నవ్యంధ్ర న్యూస్ ) ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవస్థానంలో సోమవారం ప్రారంభించనున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుబిఆర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు విచ్చేసిన సందర్బంగా రాజంపేట తెలుగుదేశం సీనియర్…

భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్ )రాజంపేట పట్టణం మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి మృతి కేసులో ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న నిందితుడు, మద్యానికి బానిసైన భార్యను వేధించడమే కాకుండా, ఆమె ఉరివేసుకుంటున్న దృశ్యాన్ని…

ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడి మృతికి సంతాపం కడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బైపాస్ రోడ్డులోని ఎఐటియుసి కార్యాలయ అవరణంలో ఆదివారం ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడు కామ్రేడ్ ఈ.నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ. సికిందర్, ఏఐటీయూసీ నాయకులు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, సిపిఐ–ఏఐటీయూసీ నాయకులు రమణ, సురేష్, సాయి పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ ఈ. నాగేశ్వరరావు ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటని అన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయనకు నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Spread the love

Spread the love