సమాచార శాఖ ఎడి పద్మజను ఘనంగా సత్కారించిన సమాచార సిబ్బంది



Spread the loveకడప జిల్లా మార్చి 09 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద సోమవారం శశిధర్ స్వామి ఆధ్వర్యంలోశ్రీ శివపార్వతులు,శ్రీ శ్రీనివాస మహోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు.ఈ కల్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంతాలలోని భక్తులు విరివిగా పాల్గొనిఅ శివపార్వతుల,శ్రీ శ్రీనివాసుల కృపా కటాక్షాలు పొందారుఈ సందర్బంగా…

Spread the loveకడప జిల్లా మార్చి 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదనగోపాలపురం రోడ్డులోని రాజీవ్ స్వగృహ ఆవరణంలో ఎర్పాటు చేసిన పంచముఖ వినాయక స్వామి ఆలయంలో ఆదివారం రాష్ట్ర క్షత్రియ సంఘ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు ప్రవాస భారతీయుల యోగక్షేమాలు ఆకాంక్షిస్తూ పంచముఖ వినాయక స్వామికి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా…

Spread the loveకడప మార్చి 08 (నవ్యంధ్రవార్త న్యూస్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట పట్టణ శివార్లలోని సిటీ కళ్యాణ మండపంలో ఆదివారం సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పట్టణపరిధిలోని నూనివారిపల్లి పాఠశాల విధులు నిర్వహిస్తున్న మహిళ ఉపాధ్యాయురాలు రత్నకుమారి,నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత…

Spread the loveవైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి కడప జిల్లా మార్చి 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట డిగ్రీ కళాశాల సమీపంలో నివాసం ఉంంటున్న విష్ణు కుమార్ నాయక్ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ…

Spread the loveరాజంపేట మార్చి 07 (నవ్యంధ్ర న్యూస్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, శనివారం రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ నాగార్జున గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థినులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.అర్బన్ సీఐ నాగార్జున విద్యార్థినులకు పోలీస్ స్టేషన్…


Spread the loveరూ. 20 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు పనులకు పూజ చేసినజనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు కడప జిల్లా మార్చి 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక పంచాయతీలో శనివారం నూతన సిమెంట్ రోడ్డు పనులను గ్రామ ప్రజల సమక్షంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస…

Spread the loveతిరుపతి జిల్లా మార్చి 07 (,( నవ్యంధ్ర న్యూస్ ) తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై భారీ ఐకానిక్ వంతెన నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తాజాగా…

Spread the loveకడప జిల్లా మార్చి 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లిలో ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే మన్నూరు సిఐ లింగప్ప మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా తనిఖీలు చేపట్టారు.శ్రీ అన్నమామాచార్య యూనివర్శిటీలో విద్యను అభ్యసించే విద్యార్థుల గదుల తనిఖీ చేశారు.విద్యార్థుల గదులలో ఉన్న బీరు,మద్యం సీసాలను పరిశీలించి మాదక…