గర్ల్స్ హై స్కూల్ లో మధ్యాహణ భోజన పథకాన్ని తనిఖీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెచ్చరించారు. రాజంపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో మధ్యాహణ భోజన పథకాన్ని గురువారం ఆకస్మిక తనిఖి చేశారు.మధ్యాహ్న భోజన పథకా…









