వైసీపీ రాయచోటి నియోజకవర్గ పరిశీలకులుగా చొప్పా ఎల్లారెడ్డి

Spread the loveకడప జిల్లా మార్చి 06 (నవ్యంధ్ర న్యూస్ ) వైయస్సార్సీపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చొప్ప ఎల్లారెడ్డి రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులయ్యారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చొప్పా ఎల్లారెడ్డినినియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది.గతంలో రాయచోటి అసెంబ్లీ,మైదుకూరు అసెంబ్లీ,రాయచోటి మున్సిపాలిటీ ఇన్చార్జిగా వైఎస్ఆర్సిపి…









