Category రాష్ట్ర వార్తలు

వైసిపి అనుబంధ విభాగాల కమిటీలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఎంపిక…

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలో బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా చిట్వేలి మండల వాసి నాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ రెడ్డి నియమితులైనట్లు .ఆ పార్టీ నియామక ఉత్తర్వులు జారీ…

తిరుమలలోశ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఏప్రిల్ 05 (నవ్యంధ్ర న్యూస్ ) ఈ ఏడాది గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు: 01-05-2026 (శుక్రవారం)31-05-2026 (ఆదివారం)29-06-2026(సోమవారం)29-07-2026 (బుధవారం)28-08-2026 (శుక్రవారం)26-09-2026 (శనివారం)26-10-2026(సోమవారం)గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు,కారణాలు:24-11-2026(మంగళవారం) కార్తీక పర్వ దీపోత్సవం24-12-2026 (గురువారం) అధ్యయనోత్సవం

ఊరకుంట లో ఎర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, బోర్లను తొలగించి ఆక్రమణకు గురైన చెరువును సంరక్షించాలి

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా మార్చి 31 (నవ్యంధ్ర న్యూస్ ) చిట్వేల్ మండలపరిధిలోని తుమ్మకొండ వడ్డిపల్లిలోని సర్వే నెంబర్ 26 లోని ఊరకుంటను సంబంధిత రెవిన్యూ,విద్యుత్ అధికారుల సహకారంతో గ్రామస్తులు ఆక్రమించుకుని వేరే సర్వే నెంబర్లలలో మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు,బోర్లను ఊరకుంటలో ఎర్పాటు చేసి ఊరకుంటను ఆక్రమించారని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య…

తెలుగుదేశం పార్టీ బలోపేతాని కై కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు.​కడప జిల్లా మార్చి 26

Spread the love

Spread the love(నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు .మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని…

దివ్యాంగులకు ఉగాది కానుక ‘దివ్యాంగ శక్తి’ పథకం.

Spread the love

Spread the loveసీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత. రాష్ట్ర టిడిపి మహిళా నాయకులు ముక్కా వరలక్ష్మి రెడ్డి, రాష్ట్ర టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి బస్సును ప్రారంభించిన, ముక్కా వరలక్ష్మి రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి తిరుపతి జిల్లా మార్చి 18 (సవ్యాంధ్ర న్యూస్ ) ప్రతినిధి (పాణ్యం…

నవశకానికి నాంది – దివ్యాంగ శక్తి పథకం

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 27 ,(నవ్యంధ్ర న్యూస్ ) 2025 డిసెంబర్‌లో వాగ్దానం చేసిన హామీని అతి తక్కువ కాలంలోనే అమలులోకి తెచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయతను మరోసారి చాటుకున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మేడా విజయశేఖర్…

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,హైదరాబాద్ సిపి సజ్జనర్. (నవ్యంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveపోలీస్ శాఖలోనూ ప్రజా సంబంధాల విభాగం దివంగత డిజిపి హెచ్ .జె దొర దూరదృష్టికి నిదర్శనం. పోలీస్ శాఖ అంటే కేవలం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు, ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని చూరగొన్నప్పుడే ఆ వ్యవస్థకు పరిపూర్ణత లభిస్తుందని నమ్మిన అధికారి దివంగత డిజిపి హెచ్.జె.దొర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…

అల్పాహార విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్

Spread the love

Spread the love​అమరావతి మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) సచివాలయంలో నిర్వహించిన ఆరుజిల్లాల కలెక్టర్ ల సదస్సులో భాగంగా, రెండో రోజు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ లకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ…

తిరుపతి వెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్.. రూ.1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్.. తగ్గనున్న జర్నీ టైమ్.

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా మార్చి 07 (,( నవ్యంధ్ర న్యూస్ ) తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై భారీ ఐకానిక్ వంతెన నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తాజాగా…

తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ ల శిక్షణలో పాల్గొన్న పట్టణ క్లస్టర్ ఇంచార్జి కొల్లి రెడ్డయ్య నాయుడు.

Spread the love

Spread the loveవిజయవాడ మార్చి 06 (నవ్యంధ్ర న్యూస్ ) మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గురు శుక్ర, రెండు రోజులు నిర్వహించనున్న క్లస్టర్ ఇంచార్జ్ శిక్షణాలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తిజగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు మొదటి రోజు శుక్రవారం పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య,గ్రామీణ (రూరల్ ) దగ్గుబాటి వెంకటేశ్వర్లు,…