navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

కానిస్టేబుల్ కీర్తిపాటి రాజు పార్థివదేహానికి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పోలి చెరువు కట్ట పై సోమవారం రోడ్డు ప్రమాదంలో ప్ణి మృతి చెందిన కానిస్టేబుల్ కీర్తిపాటి సుధాకర్ రాజు పార్థివదేహానికి మంగళవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పూలమాలవేసి నివాళులర్పించి సుధాకర్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి…

కనులపండువగా శ్రీ ఉమా మహేశ్వర్ల కళ్యాణ మహోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ (నవ్యంధ్ర వార్త పత్రిక ) రాజంపేట పట్టణంలోని గడ్డివీధిలో వెలసియున్న శ్రీ బసవేశ్వర స్వామి మఠంలో సోమవారం అక్షయతదియ, శ్రీ బసవ జయంతిని పురస్కరించుకొని శ్రీ ఉమా మహేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు రుద్రమూర్తి కుటుంబసభ్యులు, కనుల పండువగా నిర్వహించారు. పట్టణ,పరిసరప్రాంతాలలోని భక్తాదులు ఆశేషంగా పాల్గొని అత్యంత భక్తి…

ఘనంగా వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు అకేపాటి పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 19 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారి పల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో…

మే 7వ తేదీ బలిజపల్లి గంగమ్మ జాతర

Spread the love

Spread the loveకడప జిల్లా 19 (నవ్యంధ్ర న్యూస్గం ) రాజంపేట బలిజపల్లి గంగమ్మ జాతరను మే 7వ తేదీ నిర్వహించాలని బలిజపల్లి,తుమ్మల అగ్రహారం గ్రామ జాతర నిర్వాహకులు నిర్ణయించారు. బలిజపల్లికు చెందిన నిర్వాహకులు తుమ్మల అగ్రహారంలో ఆదివారం గ్రామ నిర్వాహకులతో పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి…

స్వీయ గృహ గణనకు ప్రజల సహకారం కీలకం

Spread the love

Spread the loveతహసిల్దార్ దస్తగిరయ్య కడప జిల్లా ఏప్రిల్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) గృహ గణన కార్యక్రమానికి రాజంపేట మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని తహసిల్దార్ దస్తగిరయ్య అన్నారు .స్థానిక డిగ్రీ కళాశాలలో శుక్రవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో దస్తగిరయ్య మాట్లాడుతూ గృహ గణన విధానం, దశలు,ప్రజల పాత్ర పై విపులంగా వివరించారు.…

ఆశాబోస్లే లేని లోటుతీరనిది ఎస్ కళాంజలి.

Spread the love

Spread the loveజాతీయ గాయనిగా గుర్తింపు పొందిన ఆశాభోస్లే కడప జిల్లా ఏప్రిల్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట భారతదేశ గాయని,గాయకులలో హిందుస్తానీ సంగీతంలో సినిమా ప్రపంచంలో మరో కలిగితురాయి శ్రీమతి ఆశాభోస్లే అంతటి గాయని లేని లోటు ఎన్నటికీ తీరనిదని,ఆమె మృతి పట్ల రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుఎస్.కళాంజలి తీవ్ర…

12 వ పిఆర్సీ అమలులో జాప్యాన్ని ఒప్పుకోం.

Spread the love

Spread the loveఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి హెచ్చరిక. కడప జిల్లా ఏప్రిల్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట రీజియన్ సమావేశంలో రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్వీనర్ పెంచలయ్య అధ్యక్షతన ఆదివారం…

ఘనంగా సీతరాముల కళ్యాణం.

Spread the love

Spread the loveభక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన నాగిరెడ్డి పల్లి మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. కడప జిల్లా ఏప్రిల్ 11.. (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరు నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణ రాజుపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు.నారాయణరాజుపేటలో వెలసియున్న సీతారాముల ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణ వేడుక అంగరంగ…

ఆర్ యు బి పనులను పరిశీలించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి.

Spread the love

Spread the loveఅకేపాటి వెంటడిఆర్ యుసిసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి కడప జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలోని 103ఆర్ యు బి పనులను శనివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,డిఆర్ యు సి సి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి లు…

వైసిపి అనుబంధ విభాగాల కమిటీలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఎంపిక…

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఏప్రిల్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలో బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా చిట్వేలి మండల వాసి నాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ రెడ్డి నియమితులైనట్లు .ఆ పార్టీ నియామక ఉత్తర్వులు జారీ…