Category జిల్లా వార్తలు

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఏప్రిల్ 01 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నశ్రీకోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలిపాడ్‌కు చేరుకున్న .సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు,రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveతెలుగుదేశం జెండా ఆవిష్కరించి జై తెలుగు దేశం జై జై తెలుగుదేశం అంటు నినాదాలు చేసిన పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు, కొలిమివీధి పరిధిలోని 19,20 వార్డులలోనితెలుగుదేశం కుటుంబ సభ్యులు కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని 5వ వార్డు పాఠశాల వద్ద ఆదివారం తెలుగుదేశం…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveఎన్టిఆర్ చిత్రపటానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డెయ్య కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ఫ్లె ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డెయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా…

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

Spread the love

Spread the loveఎన్టిఆర్ విగ్రహానికి పూలవేసి ఘన నివాళులర్పించిన టీడీపీ గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి కడప జిల్లా మార్చి 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కూచివారిపల్లిలోని ఆర్చి వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఆదివారం తెలుగుదేశం 44వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను తెలుగుదేశం గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుబాటి…

ఎకశిల నగర కోదండరామ స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలో వెలసియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీరామనవమి మహోత్సవాలుభక్తిశ్రద్ధల నడుమనేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీ ఘనంగా నిర్వహిస్తారు.ఈ సందర్భంగా స్వామి వారికి తెలుగుదేశం రాజంపేట…

రజత కాంతులలో మెరిసిపోతున్న ఎకశిల నగర ఒంటిమిట్టశ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ శోభ

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైనశ్రీ కోదండరామస్వామి ఆలయంలోనిర్వహించానున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల హృదయాలను పరవశింపజేసేలా టిటిడి అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణలను చేపట్టింది. వెన్నెలను తలపించే వెలుగుల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేస్తూ భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్నాయి.ఆలయం లోపల,వెలుపల…

వైభవోపేతంగాశ్రీ కోదండరామస్వామి నవరాత్రోత్సవాలు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి మొదటి రోజు నుంచి ప్రారంభం కానున్ననవరాత్రోత్సవాలలో భాగంగా27-3-2026 శుక్రవారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సీతారాముల అభిషేక కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగును.…

రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తాం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveరైల్వే అండర్ బ్రిడ్జ్ బాధితుల నష్టపరిహార అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. చమర్తి కడప జిల్లా మార్చి 24 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. “చమర్తి బుధవారం మార్నింగ్ వాక్ ” లో…

టిబి ర్యాలీని జేడా ఊపి ప్రారంభించిన సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు వైద్యులు బాలరాజు.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 24 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్బంగా మంగళవారం రాజంపేట డివిజనల్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో,నిర్వహించిన టిబి ర్యాలీలో ముఖ్య అతిధిగా సబ్ కలెక్టర్ భావన,ఐఎంఏ అధ్యక్షులు బాలరాజులు పాల్గొనిటిబి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా టీబీ ముక్త్ భారత్ పంచాయతీలో ఎంపికైన వారికి…

ప్రారంబానికి నోచుకోని సచివాలయం

Spread the love

Spread the loveఈ సచివాలయం ప్రారంభానికి నోచుకునేదేప్పుడో సచివాలయ పనులుపూర్తయి ఏడేండ్లు ప్రారంభనికి సిద్ధంగా ఉన్న సచివాలయాన్ని ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటి సచివాలయానికి లక్షలలో అద్దె చెల్లిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూన్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు సచివాలయ ప్రారంభ అంశాన్ని ఎన్నిసార్లు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధులే లేరు కడప…