శ్రీశైల దేవస్థానంలో నెయ్యి వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి.



Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 20 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఒకప్రకటనలో…

Spread the loveఅన్నమయ్య జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధ్యక్షులు పూజారిరెడ్డిశేఖర్ చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర అధ్యక్షులు పూజా రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ,గిరిజన,పట్టణ ప్రాంతాలలో చిన్న పిల్లల పై…

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీ రామిరెడ్డి గారి పల్లి చెవ్వు సురేష్ రెడ్డి స్వగృహంలో గురువారంవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the loveరాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు కడప జిల్లా ఫిబ్రవరి 18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలో నిర్వహించినరాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులుఅందుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి…

Spread the loveఅంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,ఈవో,వేద పండితులు. హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం . కడప జిల్లా ఫిబ్రవరి, 16 (నవ్యంధ్ర న్యూస్ ) పవిత్ర పుణ్యక్షేత్రంశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు…


Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయకశ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి…

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వరదయ్య గారి పల్లిలో వెలసియున్న అక్కమ్మ ఆలయ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని మదన గోపాలపురంలో నివాసం ఉంటున్న కొండూరు విశ్వనాధ్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు నారాయణ స్వామి, శివపర్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా…

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 14 (నవ్యంధ్ర న్యూస్ ) 2024 ఎన్నికలలో ఘోర ఓటమితో కేవలం 11 స్థానాలు సాధించుకున్న వైసీపీ పుంజుకుందని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు.ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం పై అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోందంటున్నావాళ్ళు జగన్ మళ్ళీ…