Category Uncategorized

వైసీపీ 4827 పట్టణ,గ్రామ కమిటీల డిజిటలైజేషన్ ఆన్లైన్ పూర్తయినట్లు తెలియజేసిన వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు,పట్టణ, గ్రామీణ పరిశీలకులు నడివీధి సుధాకర్.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో సోమవారం నియోజకవర్గ వైయస్సార్సీపి గ్రామ, పట్టణ కమిటీల డిజిటలైజేషన్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వరకు 4827కమిటీలను ఆన్లైన్ చేశామని 60 శాతం పూర్తి అయినట్లు…

నేడు వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా అభిషేకం తదుపరి 9 గంటలకు ఆలయం మూసివేతతిరిగి రాత్రి 8 గంటలకు శుద్ధి తర్వాత భక్తులకు స్వాముల దర్శనం

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయకస్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 6 గంటలకు యధావిధిగాశ్రీ వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు చంద్రమౌళి తెలిపారు.యధావిధిగా అభిషేకం…

తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం

Spread the love

Spread the loveసైనిక స్కూల్ కు ఎంపికైన రాజు హై స్కూల్ విద్యార్ధులు కడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ). రాజు హై స్కూల్ లో సెల్ఫ్ రీడింగ్ గ్రూపు ప్రారంభించిన తొలిఏడాదిలోనే ఒలంపియాడ్ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు జె.మౌనిష్,సి.సాహిత్ లు సైనిక్ స్కూల్ కు ఎంపిక అయ్యారు. సైనిక్ స్కూల్…

వైభవంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ కంప తిరుణాలకు అలంకర ప్రాయంగా ముస్తాబై అమ్మగారి పుట్టిన ఊరు నుంచి అత్తగారి ఇంటికి బయలు దేరిన కనకదుర్గమ్మ.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 01 (నవ్యంధ్ర న్యూస్ ) కనకదుర్గమ్మ అమ్మగారి ఊరైన రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరులో వెలసియున్న భక్తకన్నప్ప ఆలయం నుంచి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం పివిజిపల్లిలో వెలసియున్న కనక దుర్గమ్మ ఆలయంలో సోమవారం వైభవంగా నిర్వహించు కంప తిరుణాలకు కనక దుర్గమ్మఅమ్మవారిని అలంకరించి భక్తుల కోలాటాల…

శ్రీ కోదండరామ స్వామికి సమర్పించే క్షత్రముల కార్యక్రమంలో భక్తాదులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన 24నక్షత్రముల యువజన సంఘ భక్తులు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 01 (నవ్యంధ్ర న్యూస్ ) 24నక్షత్రముల కలయుకతో ఎకశిలనగరశ్రీకోదండరామస్వామి దేవస్థానమునకుశ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 30వ తేదీ సోమవారం నిర్వహించే హనుమంత్ సేవలో శ్రీ కోదండరాముల స్వామివారికి24నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్ట మొదటసారి క్షత్రములు సమర్పించాబడునుఈ క్షత్రముల సమర్పణ కార్యక్రమంలో భక్తదులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 24నక్షత్రముల…

హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేసిన స్మశానవాటిక అభివృద్ధి సంఘ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయితీలో హిందూ స్మశానవాటికలో మండల అభివృద్ధి నిధులతో బోరు మంజూరు కాగా శుక్రవారం శ్రీ కాశీ విశ్వనాధ స్మశాన అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గసభ్యులు బోరు వేస్తూన్న శుభ సందర్బంగా భూమి పూజనిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ…

జేఎసి అధ్యక్షులు ఆలపర్తిని ఘనంగా సత్కారించిన ఎన్జిఓ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో జేఏసీ కమిటీల ఏర్పాటులో భాగంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసిజిల్లా ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులుగా బలపనూరు శ్రీనివాసులును జేఏసీ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు శుక్రవారం మొట్టమొదటిసారిగా జేఏసీ…

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిఆకేపాడురామిడ్డిగారిపల్లిలోని చెవ్వు పిచ్చిరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని చెవ్వు పిచ్చిరెడ్డి దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

ఘనంగా 32 వశ్రీ కనకదుర్గమహేశ్వర వార్షికోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వెంకటరాజంపేటలోశ్రీ కనకదుర్గ మహేశ్వర దేవస్థాన 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు బుధవారంశ్రీ కనకదుర్గమ్మతల్లికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేకలంకారముతోశ్రీ కనకదుర్గమ్మ భక్తులుకు దర్శనమిచ్చారుఈ ఆలయంలో గత 20 సంవత్సరాలుగా దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది అలంకరణలతో దేవుడు…

విద్యార్థులు కంటి చూపును మెరుగు పరుచుకోవాలి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థినీ విద్యార్థులు కంటి చూపును మెరుగుపరచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించుకోవాలని ప్రధానోపాధ్యారాలుకె. భారతి కోరారు. రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కంటి అద్దాలను…