వైసీపీ 4827 పట్టణ,గ్రామ కమిటీల డిజిటలైజేషన్ ఆన్లైన్ పూర్తయినట్లు తెలియజేసిన వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు,పట్టణ, గ్రామీణ పరిశీలకులు నడివీధి సుధాకర్.

Spread the loveకడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో సోమవారం నియోజకవర్గ వైయస్సార్సీపి గ్రామ, పట్టణ కమిటీల డిజిటలైజేషన్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వరకు 4827కమిటీలను ఆన్లైన్ చేశామని 60 శాతం పూర్తి అయినట్లు…









