navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా…

15న వాహనాల వేలం పాట

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాలకు సంబందించిన వివిధ కేసుల్లలో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 15వ తేదీన 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోకు గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ హిమబిందు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే…

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు.. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు..

వైభవంగా ముగిసిన శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Spread the love

Spread the loveతిరుచానూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల…

వైభవంగా ఊంజల్ సేవ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు.ఈ ఊoజల్ సేవను తిరుమల దేవస్థాన వేద పండితులు స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదిర్చి ఊయలలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా అన్నమయ్య…

కమనీయం ..లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.

Spread the love

Spread the loveపట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య కుమారుడు ప్రదీప్ దంపతులు రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భువనగిరి లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం లక్ష్మీ సమేత నరసింహస్వామి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్ఛరణాలు మంగళ…

దేశం కోసం అమరుడైన తండ్రి

Spread the love

Spread the loveభారత్ మాతాకి జై…. వందేమాతరం అంటూ పాడే మోసిన కుమార్తెలు సాధారణంగా తండ్రి చనిపోతే పిల్లలు కన్నీరు, మున్నీరవుతారు. కానీ బీఎస్ఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ అమరుడైన ఇంతియాజ్ కుమార్తెలు మాత్రం తండ్రి చనిపోయాడు అన్న బాధను దిగమింగుకుని తన తండ్రి దేశం కోసం అమరుడు కావడంతో తండ్రి పార్ధీవ…

రోహిత్ బాటలోనే విరాట్.. టెస్టులకు గుడ్ బై..!!

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్త్‌ ) రోహిత్ బాటలోనే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు స్టార్ క్రికెటర్ కోహ్లి. ఇంగ్లాండ్‌ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని బీసీసీఐకి ముందుగానే సమాచారమిచ్చిన కోహ్లి తాజాగా తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సమయంలో రిటైర్మెంట్ వద్దని బీసీసీఐ వారించినప్పటికీ.. కోహ్లి పట్టించుకోలేదని తెలుస్తోంది. బ్రేకింగ్…

అక్రమ వసూలు పాల్పడుతున్న సోషల్ మీడియా నిరహుకులపై కేసు నమోదు

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) పట్టణంలోని ఆటవీశాఖ కార్యాలయంలో సోమవారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకుల పై అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు…

ఘనంగా పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 617 వ జయంతి వేడుకలు

Spread the love

Spread the loveకడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )మండలపరిధిలోని తాళ్లపాకలో వెలసియున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి 617 వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షులు…