navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని న్యాయవాదులు, విద్యార్ధి వ్, నిర్వహించిన ర్యాలీకి విశేషస్పందన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) న్యాయవాదులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలని న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందనలభించినదిన్యాయస్థానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ రోడ్ల భవనాల అతిది గృహం,పాతబస్ స్టాండ్…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసి) చేపట్టిన బంద్ విజయవంతం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా ముగిసినది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.ఆటోలు తిరగకుండా ఆటో కార్మికులే బంద్ నిర్వహించారు.బస్సులు బస్ స్టాండ్ కు పరిమితమైనవి.పాత బస్టాండ్ లో ఆటో కార్మికులే ఆటోలు తిరగకుండా బంద్ కు సంపూర్ణంగాసహకరించారు.…

వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.

Spread the love

Spread the love3 మార్గాలలో దర్శనానికి అనుమతి. తిరుపతి 22 (నవ్యంధ్ర న్యూస్ ) వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం…

ఎడుకొండల వాడ వెంకటరమణ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే ఆలోచన ముఖ్యమంత్రిచంద్రబాబుకు కలిగించు స్వామి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…

నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…

ప్రసాద్ బాబు అంటేఓ నమ్మకం..

Spread the love

Spread the loveపార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒక అండ, కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వెన్నుచూపని ధైర్యవంతుడు.. అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులుగానియమితులైన సుగవాసి ప్రసాద్ బాబుయంగ్ టైగర్, డైనమిక్ లీడర్‌గా అంకితభావంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబును జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికైన రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

Spread the love

Spread the loveవాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి యం. ప్రభావతి చే అవార్డు అందుకున్న రాజంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు. విశాఖపట్నం డిసెంబర్ 21 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో వాకర్స్ ఇంటర్నేషనల్అధ్యక్షురాలు వాకర్…

ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో రహిత సమాజానికి సహకరించి ప్రభుత్వ ఆశయాన్ని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారుఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజుమాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్నిసద్వినియోగం…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకుఘన సత్కారం

Spread the love

Spread the loveవిశాఖపట్నం డిసెంబర్ 20 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రతబాగ్ జీ…