నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా…