జాతీయ మహాసభలో ప్రత్యేక హోదా విభజన హామీల తీర్మానం ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య



Spread the loveవాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుకొండూరు శరత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట భారతీయ విద్యా నికేతన్ పాఠశాలలో బుధవారం న్యాయవాది,వాకర్ కరణం శివ శంకర్ నాయుడు జన్మదిన వేడుకలను వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు, అసోసియేషన్ సభ్యులు…

Spread the loveవిజయవాడ సెప్టెంబర్24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రికుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను…

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంద్ర సమ్యాఖ్య(ఎపిఎన్ఆర్ టిఎస్) ప్రధాన కార్యాలయాన్ని పలాస శాసనసభ్యులు గౌతు శిరీష,శ్రీ వెంకన్న చౌదరిలు సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రుల (ఎన్ఆర్టిఎస్) సమస్యలను అధికారులకు వివరించారు.గౌతు శిరీషఎపిఎన్ఆర్ టిఎస్ చైర్మన్ డాక్టర్ రవి వేమూరుని ప్రత్యేకంగా కలిసి, ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న…

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 (నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి కలెక్టరేట్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారం పోలీస్-రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకుని ఆత్మీయత.ప్రజల శ్రేయస్సు కోసం…

Spread the loveజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్ లు, ఎంపీడీవోలు,వివిధ…

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షులుగా నియమితులైన పోతుగుంట రమేష్ నాయుడు శుక్రవారం మెదటి సారిగా స్వామివారిని దర్శించుకున్నారు..పోతుగుంట రమేష్ నాయుడుకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోతుగుంట వెంట బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార…


Spread the loveరాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు అధ్యక్షులను కూటమి ప్రభుత్వం నియమించింది అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 18 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించిందిఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు…

Spread the loveపోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ ధీరజ్ కునుబిలి. ఎస్పీ కు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా పోలీస్ అధికారులు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ప్రజలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చూస్తాం. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసీలింగ్ అమలు…