శ్రీశైల మల్లన్న ఆలయహుండీలో బంగారు, వెండి,నగదుతో పాటుఇతర దేశస్థులడాలార్లను కానుకలుగా వేసినశివభక్తులు.

Spread the loveనంద్యాల జిల్లా ఫిబ్రవరి (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిదేవస్థానంలోనిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.ఈ సందర్బంగా శివ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు,…









