navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

శ్రీశైల మల్లన్న ఆలయహుండీలో బంగారు, వెండి,నగదుతో పాటుఇతర దేశస్థులడాలార్లను కానుకలుగా వేసినశివభక్తులు.

Spread the love

Spread the loveనంద్యాల జిల్లా ఫిబ్రవరి (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిదేవస్థానంలోనిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.ఈ సందర్బంగా శివ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు,…

నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ లో రాజు హై స్కూల్ విద్యార్ధులు ప్రతిభ కనపరిచిన రాజు విద్యసంస్థల విద్యార్థి, విద్యార్థులను అభినందించినసిఈఓ రఘరామరాజు

Spread the love

Spread the loveకడప జిల్లా 20 (నవ్యంధ్ర న్యూస్ ) ఒలంపియాడ్ ప్రతిభా పరీక్షలో రాజు హై స్కూల్ విద్యార్ధులు విజయ పరంపర కొనసాగిస్తూ ప్రతిభ కనపరిచారనిఇటీవల మ్యాథ్స్ ఒలంపియాడ్ లో రాజు హై స్కూల్ కు చెందిన విద్యార్థి ప్రథమ ర్యాంక్ సాధించడంతో పాటు మరో ఐదు టాప్ ర్యాంకులు సాధించారు. సైన్స్ ఒలంపియాడ్…

శ్రీశైల దేవస్థానంలో నెయ్యి వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 20 (నవ్యంద్ర న్యూస్ ) 2023 24 సంవత్సరంలో మే 2023 నుండి మార్చి 2024 లో సప్లై చేస్తున్న విజయ డైరీ సంస్థను కాదని మార్చి లో నిర్వహించిన టెండర్ లో ట్రేడర్స్ పాల్గొనవచ్చని నిబంధనలు మార్చి రాజేష్ కార్పొరేషన్ కి ఎలాంటి అనుభవం లేకపోయినా జగన్…

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 20 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఒకప్రకటనలో…

చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర అధ్యక్షులు పూజారి రెడ్డి శేఖర్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధ్యక్షులు పూజారిరెడ్డిశేఖర్ చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర అధ్యక్షులు పూజా రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ,గిరిజన,పట్టణ ప్రాంతాలలో చిన్న పిల్లల పై…

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీ రామిరెడ్డి గారి పల్లి చెవ్వు సురేష్ రెడ్డి స్వగృహంలో గురువారంవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

అబాకస్ పోటీలలో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించినశ్రీ విద్యానికేతన్ విద్యార్థిని,విద్యార్థులు

Spread the love

Spread the loveరాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు కడప జిల్లా ఫిబ్రవరి 18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలో నిర్వహించినరాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులుఅందుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి…

శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామిఅమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveఅంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,ఈవో,వేద పండితులు. హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం . కడప జిల్లా ఫిబ్రవరి, 16 (నవ్యంధ్ర న్యూస్ ) పవిత్ర పుణ్యక్షేత్రంశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు…

గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Spread the love

Spread the loveఅమరావతి ఫిబ్రవరి 16 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు నవ్యంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ లు పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.

శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎర్పాటు చేసిన మంచుహిమలింగం వద్దశివలింగాలకు భక్తుల చే క్షీరాభిషేకం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయకశ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి…