navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్ )రాజంపేట పట్టణం మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి మృతి కేసులో ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న నిందితుడు, మద్యానికి బానిసైన భార్యను వేధించడమే కాకుండా, ఆమె ఉరివేసుకుంటున్న దృశ్యాన్ని…

ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడి మృతికి సంతాపం కడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బైపాస్ రోడ్డులోని ఎఐటియుసి కార్యాలయ అవరణంలో ఆదివారం ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడు కామ్రేడ్ ఈ.నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ. సికిందర్, ఏఐటీయూసీ నాయకులు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, సిపిఐ–ఏఐటీయూసీ నాయకులు రమణ, సురేష్, సాయి పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ ఈ. నాగేశ్వరరావు ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటని అన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయనకు నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Spread the love

Spread the love

నిరూపయోగంగా బస్ సెల్టర్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్ స్టాండ్ బైపాస్ రోడ్డులోని బస్ సెల్టర్ ప్రయాణికులకు ఉపయోగపడకుండా నిరూపయోగంగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపి బస్ షెల్టర్ ప్రయాణికులు ఉపయోగించుకునేలా బస్…

చమర్తి సేవకు పట్టాభిషేకం.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్సే మోహన్ రాజు సేవలకు పట్టాభిషేకం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల తరపున ముందుండి ఉత్తమ సేవలు అందించినందులకు చమర్తి జగన్…

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,హైదరాబాద్ సిపి సజ్జనర్. (నవ్యంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveపోలీస్ శాఖలోనూ ప్రజా సంబంధాల విభాగం దివంగత డిజిపి హెచ్ .జె దొర దూరదృష్టికి నిదర్శనం. పోలీస్ శాఖ అంటే కేవలం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు, ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని చూరగొన్నప్పుడే ఆ వ్యవస్థకు పరిపూర్ణత లభిస్తుందని నమ్మిన అధికారి దివంగత డిజిపి హెచ్.జె.దొర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…

విజ్ మనీ నూతన శాఖ ప్రారంబించిన జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ కూడలిలో విజ్ మనీ సంస్థ నూతనశాఖను శుక్రవారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 338 బ్రాంచులలో ఈ శాఖ నూతన శాఖ ప్రారంభించామన్నారు.పరిసర ప్రాంత…

అల్పాహార విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్

Spread the love

Spread the love​అమరావతి మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) సచివాలయంలో నిర్వహించిన ఆరుజిల్లాల కలెక్టర్ ల సదస్సులో భాగంగా, రెండో రోజు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ లకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ…

హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకుని గర్భాశయ క్యాన్సర్ ను అరికట్టండి

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ను రాజంపేట మన్నూరు ప్రాథమిక సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్ పివీ వ్యాక్సిన్ గురువారం మన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా వైద్యాధికారి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో హెచ్ పీవీ వాక్సిన్ బాలికలకు వేసి ప్రారంభించినారుఈ కార్యక్రమంలో…

ఘనంగా వైసీపీ 26వ వసంతాల వేడుకలు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అకేపాటి భవన్ లో గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి,నాయకులు జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి…

వేసవి రోజులలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసిన ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల కరస్పాండెంట్ నందకిషోర్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (,నవ్యంధ్ర న్యూస్ ) మార్చి 16 సోమవారం నుండి ఎండలు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒంటిపూట బడులు (మార్నింగ్ స్కూల్స్) నిర్వహించాలని ఆదేశించిన కారణంగా ఫ్యూచర్ మైండ్స్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ స్కూల్ 16వ తేది సోమవారం నుండి నిర్వహింస్తున్నట్లు కరస్పాండెంట్…