navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

వైభవంగా శివపర్వతుల కల్యాణ మహోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వరదయ్య గారి పల్లిలో వెలసియున్న అక్కమ్మ ఆలయ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని మదన గోపాలపురంలో నివాసం ఉంటున్న కొండూరు విశ్వనాధ్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు నారాయణ స్వామి, శివపర్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా…

వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 14 (నవ్యంధ్ర న్యూస్ ) 2024 ఎన్నికలలో ఘోర ఓటమితో కేవలం 11 స్థానాలు సాధించుకున్న వైసీపీ పుంజుకుందని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు.ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం పై అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోందంటున్నావాళ్ళు జగన్ మళ్ళీ…

ప్రజాస్వామ్య దేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులనుకాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుచంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వాటిఅనుబంధసంస్థలు,ప్రజాసంఘాలు.జర్నలిస్టుల సంఘాల…

ఒలంపియాడ్ పోటీ పరీక్షలలో రాజు హై స్కూల్ విద్యార్ధుల విజయ దుందుభి

Spread the love

Spread the loveరాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ తో పాటు మరో ఐదు ర్యాంక్ లు రాజు హై స్కూల్ విద్యార్ధుల సొంతం ప్రథమ ర్యాంక్ సాధించిన ఎం.చేతన్ వాత్సవ్ కడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ మ్యాటిక్స్ ఉపాధ్యాయఆసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నవంబర్ లో నిర్వహించిన…

శ్రీ దుర్గమల్లేశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి

Spread the love

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఇంద్రకీలాద్రి పై వెలసియున్నశ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి, అమ్మవార్లను వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహిచారు.

1200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలతో విద్యార్థుల సంబరాలు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో బుధవారం ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల మెరుగైన విద్యా ప్రమాణాలునెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి…

వ్యాపారస్థులు రహదారుల పై వ్యాపారాలు నిర్వహిస్తే వాహనం,వ్యాపారసామాగ్రి సీజ్ చేస్తామని హెచ్చరించిన మునిసిపల్ కమిషనర్

Spread the love

Spread the loveట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు వ్యాపారస్థులు సహకరించాలి. కడప జిల్లా ఫిబ్రవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు రహదారుల పై తోపుడు బండ్లు,ఇతర సామగ్రిని ఏర్పాటు చేయడం వలన వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లుగమనించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ బుధవారం…

కడప కలెక్టర్ కు తప్పిన ప్రమాదం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రొద్దుటూరులో సమావేశం ముగించుకొని కడపకు వస్తుండగా మార్గ మధ్యలో చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోమంగళవారం రాత్రి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వాహనం వెనుక వస్తున్న లారీ కలెక్టర్ వాహనాన్ని ఢీకొంది. కలెక్టర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసరిగా వేగం తగ్గించడంతో…

గల్ఫ్,ఇతర దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని పార్లమెంట్ లో ప్రస్థావించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) గల్ఫ్,యూరప్,అమెరికా, అబుదాబి దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని“రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు,అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్,యూరప్ పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారనిఈ…

2026 – 20 27 రాజ్యసభ – బడ్జెట్ సమావేశాలలో కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపి మేడా రఘ నాధ్ రెడ్డి

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ 2026–27 పై కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోందని పేర్కొన్నారు. మొత్తం…