మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మినారాయణ



Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ). జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, న్యాయమూర్తుల, భారతీయ విద్యానికేతన్, శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల అధినేత, లయన్స్ క్లబ్ లైన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 25 (నవ్యంధ్ర వార్త పత్రిక) కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ, వాటికి సంతృప్తి చెందకుండా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2022లో బిటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ హవల్దారుగా, 2023లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా…

Spread the love (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలపరిధిలోని నందలూరు సమీపంలోని చెయ్యేరు నదిలో నిర్వహించిన జలదీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎద్దల సాగర్, పూల భాస్కర్ పాల్గొన్నారు.…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) న్యాయవాదులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలని న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందనలభించినదిన్యాయస్థానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ రోడ్ల భవనాల అతిది గృహం,పాతబస్ స్టాండ్…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా ముగిసినది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.ఆటోలు తిరగకుండా ఆటో కార్మికులే బంద్ నిర్వహించారు.బస్సులు బస్ స్టాండ్ కు పరిమితమైనవి.పాత బస్టాండ్ లో ఆటో కార్మికులే ఆటోలు తిరగకుండా బంద్ కు సంపూర్ణంగాసహకరించారు.…

Spread the love3 మార్గాలలో దర్శనానికి అనుమతి. తిరుపతి 22 (నవ్యంధ్ర న్యూస్ ) వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారుఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజుమాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్నిసద్వినియోగం…