Category Uncategorized

తిరుమలస్వామివారికి_1లక్షనుండి_1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ అందించే ప్రత్యేక సౌకర్యాలు

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జనవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన–వసతి–ప్రసాదం వంటి అనేక అవకాశాలను కల్పిస్తోంది. విరాళం రుసుము ఆధారంగా భక్తులకు అందే సౌకర్యాలు ఇవే: #రూ1లక్ష – రూ.5 లక్షల విరాళం భక్తులకు అందే సౌకర్యాలు: నగదు ధృవీకరణ…

కడప జిల్లా కేంద్రంలో హెచ్ ఎం టీవీ 2026క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత, యోగి వేమన వైస్ ఛాన్సలర్ వెల్లంకొండ రాజశేఖర్ లు ఈ ఆవిష్కరణలో జిల్లా స్టాఫర్ చంద్రమోహన్ రాజు, మీడియా ప్రతినిధులు,తదితరులుపాల్గొన్నారు.

Spread the love

Spread the love

హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి.

Spread the love

Spread the loveమదనపల్లి జిల్లా జనవరి 06 (నవ్యంధ్ర న్యూస్ ) 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప రింగ్ రోడ్ నుంచి బంగ్లా వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొన్నారు.…

విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ స్వర్గగస్థులైన్నారన్న సమాచారం తెలుసుకుని మెంటా సత్యనారాయణ స్వగృహనికి వెళ్లి మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మెంటా సత్యనారాయణ సోదరుడు…

రిటైర్డ్ టీచర్ మెంటా సత్యనారాయణ మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ వాసులకు సుపరిచితులు అయిన దివంగత పాండు రంగయ్య తనయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ (70) సోమవారం రాత్రి మృతి చెందారు. సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం భారిన పడటంతో కుటుంబ సభ్యులు నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు.…

ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జ్ సమీపంలో ఆది సొసైటీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ అఫ్ రూరల్ ఎకానమీ(ఎఎస్ యుఆర్ఈ) ఆధ్వర్యంలో సోమవారం చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ భార్గవి మాట్లాడుతూ వినికిడి లోపాలను…

ఎన్నికల హామీలలో జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని ముఖ్య మంత్రిని108అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపి వేడుకున్న JAC నాయకులు,శరత్ కుమార్ రాజు, విద్యార్థులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని అమలుచేస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రం గా రాజంపేటను ప్రకటిస్తానన్న హామీ కూడా అమలు చేసి ఎన్నికల హామీలన్ని నిరవేర్చిన ఎకైకముఖ్యమంత్రిచంద్రబాబేనని,విజన్ ఉన్న ఎకైక ముఖ్యమంత్రేనని నిరూపించుకోవాలని జేఏసి నాయకులు,న్యాయవాదుల సంఘ మాజీఅధ్యక్షులు,భారతీయవిద్యానికేతన్,శాన్వి…

మానవత స్వచ్చంద సేవా సంస్థ కు 10,0000లక్షల రూపాయలు విరాళం అందజేసిన విశ్రాంత అధ్యాపకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్య మందిరంలో ఆదివారం మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులకు పట్టణానికి చెందిన విశ్రాంత లెక్చరర్శంకరనాయుడు 10,0000 లక్షలు రూపాయులు విరాళంగా అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ సందర్బంగా శంకరనాయుడుని మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు…

ఘనంగా టీడీపీ సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శ్రీను పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శీను పుట్టినరోజు వేడుకలను యన్ టి ఆర్ కూడలిలో శనివారం లింగాల శ్రీను స్నేహితుడు జాబీర్ ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాబీర్…

ఎన్టిఆర్ రాజు దశదినకర్మలో పాల్గొన్న జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయతీలోని మునక్కాయపల్లికి చెందిన మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మాజీ సభ్యులు బేతరాజు రామచంద్ర రాజు (ఎన్టిఆర్ రాజు) దశదినకర్మ కార్యక్రమాన్ని ఎన్టిఆర్ రాజు కుటుంబీకులు శనివారం తిరుమలలో నిర్వహించారు.ఎన్టిఆర్ రాజు దశదిన కర్మలో…