వ్యాపారస్థులు రహదారుల పై వ్యాపారాలు నిర్వహిస్తే వాహనం,వ్యాపారసామాగ్రి సీజ్ చేస్తామని హెచ్చరించిన మునిసిపల్ కమిషనర్

Spread the loveట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు వ్యాపారస్థులు సహకరించాలి. కడప జిల్లా ఫిబ్రవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు రహదారుల పై తోపుడు బండ్లు,ఇతర సామగ్రిని ఏర్పాటు చేయడం వలన వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లుగమనించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ బుధవారం…









