navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

జిల్లా కలెక్టర్,ఎస్పిలను కలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 27 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ లను జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు,కౌన్స్ లర్లు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26 ( నవ్యాంధ్ర న్యూస్ ) దసరా దేవి శరన్నవరాత్రో త్సవాలను పురస్కరించుకొనిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,అమ్మవారినిశుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు,పోలా రమణ రెడ్డి,చొప్ప యల్లారెడ్డి నవీన్ లు దర్శించుకుని పూజలు నిర్వహింఛారుఈ సందర్బంగా అలయ అర్చకులు,ఆలయఅధ్యక్షులు పూర్ణకుంభంతో ఆహ్వానం…

ఎంజీపురం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని మదన గోపాలపురం రోడ్డులోని రాజు స్వగృహ ఎదురుగా ఉన్న క్రీడమైదానంలో 26వ తేదీ నుంచి 02వ తేది వరకు నిర్వహించనున్న ఎంజీపురం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు,శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల…

రాజంపేట రైల్వే అండర్ బ్రిడ్జి షబ్ వే కు మోక్షం ఎప్పుడు ..??

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) దినదినాభివృద్ధి చెందుతున్న రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పాఠశాల, జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కోంటున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రజల కోసం మేడా మల్లిఖార్జున రెడ్డి టిడిపి హయాంలో రైల్వే…

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా నియమితులైన గుజ్జల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా నియమితులైన గుజ్జల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

Spread the love

Spread the loveఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ప్రారంభించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల, 2025, సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి…

శ్రీశైలం దేవస్థాన చైర్మన్ రమేష్ నాయుడును కలిసిన పద్మశాలిలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) నవ్యాంధ్ర పద కవిత పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు రాజంపేట మండలపరిధిలోని వైబిఎన్ పల్లి నివాసి పోతుకుంట రమేష్ నాయుడు ఇటీవల శ్రీశైల దేవస్థాన అధ్యక్షులుగా నీయుమితులైన సందర్బంగా గురువారం పోతుగుంట నివాసంలో పుల్లంపేట పద్మశాలిలు కలిసి ఘనంగా సత్కరించారుఈ సందర్భంగా…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the loveతాడేపల్లి సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…

పనిగంటలు పెంచుతూ ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలి

Spread the love

Spread the loveపెట్టుబడి దారులకు అనుకూలంగా కార్మిక శ్రమను దోపిడి చేసేందుకు పని గంటలు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో కార్మికుల పని గంటలను 8 నుంచి 13కు…