navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the loveతాడేపల్లి సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…

పనిగంటలు పెంచుతూ ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలి

Spread the love

Spread the loveపెట్టుబడి దారులకు అనుకూలంగా కార్మిక శ్రమను దోపిడి చేసేందుకు పని గంటలు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో కార్మికుల పని గంటలను 8 నుంచి 13కు…

జాతీయ మహాసభలో ప్రత్యేక హోదా విభజన హామీల తీర్మానం ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveచండీగర్ సెప్టెంబర్ 24పెట్టారు( నవ్యాంధ్ర న్యూస్ ) సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య చండీగర్ లో బుధవారం నిర్వహించిన జాతీయ మహాసభలో ప్రత్యకహోదా విభజన హామీలపై తీర్మానం ప్రేవేశ పెట్టారు

జన్మదిన వేడుకలలో కేకులు కట్ చేయకుండా తాజా పండ్లు కట్ చేసి నిర్వహించుకోవాలి

Spread the love

Spread the loveవాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుకొండూరు శరత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట భారతీయ విద్యా నికేతన్ పాఠశాలలో బుధవారం న్యాయవాది,వాకర్ కరణం శివ శంకర్ నాయుడు జన్మదిన వేడుకలను వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు, అసోసియేషన్ సభ్యులు…

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveవిజయవాడ సెప్టెంబర్24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రికుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను…

ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంద్ర సమ్యాఖ్య ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన పలాసా శాసనసభ్యులు గౌతు శిరీష,వెంకన్న చౌదరిలు

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంద్ర సమ్యాఖ్య(ఎపిఎన్ఆర్ టిఎస్) ప్రధాన కార్యాలయాన్ని పలాస శాసనసభ్యులు గౌతు శిరీష,శ్రీ వెంకన్న చౌదరిలు సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రుల (ఎన్ఆర్టిఎస్) సమస్యలను అధికారులకు వివరించారు.గౌతు శిరీషఎపిఎన్ఆర్ టిఎస్ చైర్మన్ డాక్టర్ రవి వేమూరుని ప్రత్యేకంగా కలిసి, ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న…

జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 (నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్‌ నిశాంత్ కుమార్ ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి కలెక్టరేట్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారం పోలీస్-రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకుని ఆత్మీయత.ప్రజల శ్రేయస్సు కోసం…

నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి.

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్ లు, ఎంపీడీవోలు,వివిధ…

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షులుగా నియమితులైన పోతుగుంట రమేష్ నాయుడు శుక్రవారం మెదటి సారిగా స్వామివారిని దర్శించుకున్నారు..పోతుగుంట రమేష్ నాయుడుకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోతుగుంట వెంట బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార…

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖడైరెక్టర్ గా ప్రఖార్ జైన్

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖడైరెక్టర్ గా ప్రఖార్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.