ప్రవాసాంధ్ర భరోసా బీమా

Spread the loveదుబాయ్ అక్టోబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి,భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు,విద్యార్థులు లబ్ధి పొందవచ్చని…









