navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలు తాత్కాలికంగా మూసి వేయనున్న టీటీడీ అధికారులు

Spread the love

Spread the loveతిరుపతి సెప్టెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 3:30 గంటల నుంచి సోమవారం ఉ 3 గంటలకు వరకు దర్శనాలునిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారుశ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం కంపార్టమెంట్ల షెడ్లు,క్యూలైన్లు నిండిఉన్నందునభక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని నిలిపివేసమన్నారుభక్తులు…

విద్యార్థి దశ నుంచి అంచేలంచేలగా ఎదిగిన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయం

Spread the love

Spread the loveమంత్రి సత్య కుమార్ యాదవ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడుకు ఘన స్వాగతం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) విద్యార్థి దశ నుంచి సాధారణ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయమని…

జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

Spread the love

Spread the love3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) సెప్టెంబర్13 న తేది నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చెయ్యాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు, పోలీస్,బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో న్యాయస్థానంలో శనివారం సమావేశం…

ఆరోగ్యమంత్రి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలకు ఘన స్వాగతం పలికిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఏ బి చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో శనివారం రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్ట మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఎర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు…

బెజవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఇంద్రకీలాద్రి పైవెలసియున్నశ్రీ కనక దుర్గమ్మ తల్లిని శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులు,ఆలయ వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.మేడా విజయశేఖర్ రెడ్డి వెంటఁ లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లాల పునర్ విభజన కమిటీ సభ్యులు సత్యకుమార్ యాదవ్ కు జిల్లా ప్రతిపాదన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల వినతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్టమొదటిసారి రాజంపేటకు విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు,అభిమానులు పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు రాజంపేట పట్టణంలోని ఏబి.చంద్రా రెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ప్రియతమ…

కాంగ్రెస్ పాలన లోనే రాజంపేట అభివృద్ధి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) 2004 – 09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సాయి ప్రతాప్ కేంద్ర సహాయ మంత్రిగా,ప్రభావతమ్మ శాసన సభ్యురాలిగా రాజంపేటను మునిసిపాలిటీగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావంనుంచి పదిహేను సంవత్సరాలలో బండారు రత్నసభాపతి అత్తిరాల పధకం,ఆల్విన్…

భారత సరుకులపై 50 శాతం సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని వామపక్షాల డిమాండ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సరుకుల పై విధించిన 50 శాతం సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ వామపక్షాల కమిటీ పిలుపుమేరకు అమెరికా తీసుకున్న నిర్ణయం పై శుక్రవారం జాతీయ రహదారిలోని…

గణనాధుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) వినాయక చవితి వేడుకలలో భాగంగా శనివారం నందలూరు హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువు తీరిన గణపతిని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు దర్శించుకుని పూజలు నిర్వహించారుఈ సందర్భంగా గ్రామస్తులు బత్యాలను శాలువా,పూలమాలతో…

చమర్తిని గజమాలతో ఘనంగా సత్కారించిన గన్నే, పార్టీ శ్రేణులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా (AMC) గన్నే సుబ్బనరసయ్య నాయుడుని నియమించిన శుభ సందర్భంగా స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖామంత్రివర్యులు నారా లోకేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజులకు…