navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షులుగా పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveరాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు అధ్యక్షులను కూటమి ప్రభుత్వం నియమించింది అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 18 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించిందిఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు…

అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ కునుబిలి…!! (నవ్యంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveపోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ ధీరజ్ కునుబిలి. ఎస్పీ కు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా పోలీస్ అధికారులు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ప్రజలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చూస్తాం. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసీలింగ్ అమలు…

వృక్షాలను గోరాతి ఘోరంగా నరికి నేలమట్టం చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కేసులు నమోదు చేయాలి

Spread the love

Spread the loveచెట్లు నాటేది ఒకరు నరికేది మరొకరు పర్యావరణాన్ని రక్షించేదేవరు మరి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 14 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రతి ఒక్కరు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటుతుంటే.. మరోవైపు కొందరు దుకాణ…

బాధ్యతలు చేపట్టిన అన్నమయ్య జిల్లా కలెక్టర్

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ ఐఏఎస్… తన ఛాంబర్ లో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్… నూతన కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ…

ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ. (నవ్యాంధ్ర న్యూస్ ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలకృష్ణ కుమార్తె తేజస్విని మర్యాదపూర్వకంగా కలసి చెక్ ను అందజేశారు

Spread the love

Spread the love

చెట్లు వేర్లతో సహా తొలగిస్తుంటే పట్టించుకునే వారే లేరా

Spread the love

Spread the loveచెట్లు కొట్టేస్తుంటే అటవీ శాఖ,మునిసిపల్ అధికారులు పట్టించుకోరా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారే గాని నీడను నిచ్చే చెట్లను కొట్టేస్తుంటే మాత్రం ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎవరిది ఈ పాపం రోడ్డు పక్కన ఉండటం శాపమా…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్

Spread the love

Spread the loveటీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం దక్కడం మరింత బాధ్యతను పెంచింది తిరుపతి జిల్లా సెప్టెంబర్ 10 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుండి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుల…

ఏపీలో నాలుగు దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాంరాష్ట్ర ఎన్నికల

Spread the love

Spread the loveకమిషనర్ నీలం ఏపీలో స్థానిక సంస్థలఎన్నికలను నాలుగు దశలలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ( నవ్యాంధ్ర న్యూస్ ) అమరావతిలో మంగళవారం ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ…

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న 100 పడకల ఆరోగ్యకేంద్రా తీరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 08 ( నవ్యాంధ్ర న్యూస్ ) అందుబాటులో లేని వైద్యులు ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారుల అండ దండలే కారణమా నామమాత్రంగా ట్రామా కేర్ సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో సజావుగా వైద్య సేవలు అందేందుకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సరించారా?…

ప్రజల ప్రతి సమస్యను పరిష్కారిస్తా

Spread the love

Spread the loveనియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి కుంపిణీపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా – టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు చమర్తికి ఘన స్వాగతం పలికిన కుంపిణీపురం గ్రామ ప్రజలు ఆత్మీయ సమావేశంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న చమర్తి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) కుంపీణీపురం…