navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

🪔దీపావళి🪔

Spread the love

Spread the loveఅమావాస్యపు చీకటిని తరిమి “దీపాల కాంతులను” పరిచి,” నిండైన పౌర్ణమిని తలపించేదే వెలుగుల్ని పంచే దీపావళి “. దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని తెలియజేసే, ఎన్నో విషయాలు మన పురాణాలలో ఉన్నాయి… అందులో ముఖ్యమైనవి… త్రేతా యుగంలో “రావణాసురుడు అనే రాక్షసుడిని, రాముడు యుద్ధంలో సంహరించి” శ్రీరాముడు యుద్ధంలో గెలిచి,…

ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

Spread the loveపాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్…

Spread the love

Spread the loveకాణిపాకం ట్రస్ట్ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నీయుమితులైన శ్రీమతి దేవరకొండ సంధ్యరాణి కాణిపాక దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి దేవరకొండ సంధ్యారాణి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ప్రాంతానికి చెందిన…

బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Spread the love

Spread the love ( నవ్యంధ్ర న్యూస్ ) మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత…

మెడికల్ కాలేజీలు ప్రవేట్ కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం

Spread the love

Spread the love ( నవ్యాంధ్ర న్యూస్ ) కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టనున్న వైఎస్ జగన్ ఏపీలో సమస్యల పై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్ అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్ ని కలవడం..నియోజకవర్గ,జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం నియోజకవర్గాలలో…

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

Spread the love

Spread the loveపోలాను ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపిన వాల్మీకులు అన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్ స్టాండ్ చిట్వేల్ రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాంనగర్ రమేష్ నేతృత్వంలో…

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన ఏఎస్పి రామనాద్ హెగ్డే

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను రాజంపేట ఎఎస్పి రామనాధ్ హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు

శ్రీశైల ఆలయ అభివృద్ధి నిమిత్తం 2 వేల హెక్టార్ల అటవీభూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్న కూటమి ప్రభుత్వం

Spread the love

Spread the loveతిరుమల తరహాలో శ్రీశైలాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం అక్టోబర్ 16న శ్రీశైలం రానున్న ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చించనున్న సీఎం జాతీయ రహదారులతో శ్రీశైలానికి అనుసంధానం కల్పించాలని అధికారులకు ఆదేశం శబరిమల తరహాలో సౌకర్యాలపై అధ్యయనం చేయాలని సూచించిన పవన్ కల్యాణ్ అభివృద్ధికి సమానంగా పర్యావరణ పరిరక్షణ, పులుల…

అమెరికా పర్యటనలో వర్జీనియా రాష్ట్రానికి విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మాజీ ఛైర్మన్ చాణిక్య,విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ను రాజంపేటకు చెందిన మాజీ విద్యార్థి నాయకులు అభిషేక్ పెనిగలపాటి మర్యాదపూర్వకంగా కలిశారు.

Spread the love

Spread the love ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ అమెరికా పర్యటనకు ప్రధాన ఉద్దేశ్యంగా విద్య, పరిశోధన సాంకేతిక రంగాలలో ఆధునిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని భారతదేశంలో అమలు చేయడం ద్వారా దేశ విద్యా ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలిపారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృష్టి, సాంకేతిక ఆవిష్కరణల పట్ల ఆసక్తి…

కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో పాల్గొన్న రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్,) రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో గురువారం విజయదశమి సందర్భంగా వేడుకగా నిర్వహించిన న్యాయవాదుల సంఘ మాజీ బార్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని…