navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా: అన్నారు.

Spread the love

Spread the loveభార్యా బిడ్డలు మాత్రమే కాదు పశువులు కూడా ఏదో ఒక ఋణం కారణంగా మనతో బంధం ఏర్పాటు చేసుకుంటాయి. హిందూ ధర్మచక్రం చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు నిన్న పరమపదించారు … వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని…

2024 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం బుధవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు

Spread the love

Spread the love

స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the love

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…

విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు

Spread the love

Spread the loveగిన్నిస్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర ఒకేచోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు కైవసం గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో రికార్డు గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ సంస్థ ప్రతినిధులు

ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…

రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: TTD

Spread the love

Spread the loveచిత్తూర జిల్లా జూన్ 17 ( నవ్యాంధ్ర న్యూస్ ) రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ ఎ ఐ)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. మంగళవారం తిరుమలలో నిర్వహించిన టీటీడీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో…

నేల రాలిన.. మానవ స్వప్నాలు

Spread the love

Spread the loveగగనతలంలో పెను విషాదంఆకాశమంత అతి ఘోరంనీలాల నింగికి చేరకుండానేనేల రాలిన మానవ స్వప్నాలు…! అహ్మదాబాద్ జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ నుంచి…లండన్ కి ఉరిమే ఉత్సాహంతోవిమానయాన ప్రయాణీకులుఅందులో నుండిరి వృద్ధులుయువకులు, చిన్నారులు..!సాంకేతిక పర లోపాలోసంకుచితమైన విద్రోహాలో….కుప్పకూలిపోయింది.. బోయింగ్ విమానం…!కాలిన వందలాది ప్రయాణీకులుస్వదేశీ, పరదేశీయులు దుర్మరణాలుభారీ విమానం పడిపోయి తుదిశ్వాసవిడిచిన…

ఘనంగా వైసీపీ రాజ్యసభ యం.పి, మేడా రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జూన్ 13 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) తిరుపతిలోని మేడా నివాసంలో శుక్రవారం మకుటం లేని మారాజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి మేడా రఘునాథ రెడ్డి జన్మదిన వేడుకలు అన్న రాజంపేట మాజీ శాసనసభ్యులు,టీ.టీ.డీ, మాజీ బోర్డు సభ్యులు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,తమ్ముడు…

కూలిపోవడానికి ముందు విమానం లోపల ఇలా

Spread the love

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ

Spread the love

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…