navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు

Spread the love

Spread the loveదాదాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు.

గర్భిణి కడుపులో కవలలు మృతి

Spread the love

Spread the loveచికిత్స పొందుతూ తల్లి మృతి పిల్లలు,భార్యమృతిని జీర్గించుకోలేక ఉరివేసుకుని భర్త మృతి శంషాబాద్ లో చాలా బాధాకరమైన విషాద ఘటన. అన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నఅన్నమయ్య,కడప ఉమ్మడి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్…

దేశంలో జనగణనతో పాటు కులగణన జరపాలని డిమాండ్ తో సామాజిక న్యాయం కోసం సిపిఐ నిరసన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) దేశంలో జనగణనతో పాటు కులగణన జరపాలన్న డిమాండ్‌తో, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారంరాజంపేట బైపాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సికిందర్ మాట్లాడుతూ దేశంలో…

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూ లైన్..!!

Spread the love

Spread the loveశబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. 16వ తేదీ గుడి తెరవడంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ ఉండటంతో దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోధిస్తున్న మృతదేహాలు!!

Spread the love

Spread the loveబాడీ ఫ్రిజర్ల కోసం ఎదురుచూపులు అంబులెన్స్ లేక అవస్థలు రాజంపేట వంద పడకల ఆసుపత్రి దుస్థితి అన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) మృతదేహాలు రోదిస్తున్నాయి ఏమిటని ఆశ్చర్యపోతున్నారా!!. అది అంతేనండి ఇది మన రాజంపేట 100 పడకల ఆసుపత్రి పరిస్థితి.బ్రతికుండగానే రోగాల బారిన పడి బాధలుపడటం సర్వసాధారణం. పొరపాటున…

శివాలయం లో ప్రత్యేక శివరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహాశివుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ప్రధాన రహదారిలోనిశివాలయంలొ కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పర్వతవర్దిని సమేతశ్రీ రామలింగేశ్వర స్వామి వారు శివరూప,పార్వతి దేవి అమ్మ వారు పర్వత వర్దినిదేవిలుగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.…

ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎరుకుల అభిరుద్ది అసోసియేషన్ రాయచోటి కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పూజారి రెడ్డి శేఖర్ అధ్యక్షతన జిల్లా నూతన కమిటీని ఎన్నికున్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్…

వైసీపీ కార్యాలయం పై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద ఉన్నడాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుహిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ…

అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

Spread the love

Spread the loveసీఐ నరసింహ రాజు అన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సిఐ నరసింహా రాజు అన్నారు.కడప జిల్లా ఒంటిమిట్ట సిఐగా నరసింహ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ నరసింహా రాజు మాట్లాడుతూ ఒంటిమిట్ట సర్కిల్ లో శాంతి…

సబ్ కలెక్టర్ సి హెచ్ భావన ను కలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సి హేచ్ భావనను మర్యాదపూర్వకంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చొప్ప యల్లారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి వెంకటేశ్వర,శ్రీ…