navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఆరుగురి ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు 4½ ఏళ్ల జైలు శిక్ష

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట 3వ అదనపు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ బస్–సిమెంట్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ మహదేవకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందగా, 29 మందికి…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మౌన ప్రదర్శన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం నుండి బైపాస్ లోని నందమూరి తారక రామారావు విగ్రహ కూడలి వరకు జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జేఎసి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు ఈ మౌన ప్రదర్శన మార్కెట్ మీదుగా పాత బస్టాండ్…

సేనతో సేనాని గోడపత్రాలను ఆవిష్కరించిన జనసేన నాయకులు కేదార్నాథ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 28 (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరులో వెలసియున్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో సేనతో సేనాని గోడపత్రాలను నందలూరు మండల జనసేన నాయకులు కేదార్నాథ్ సేనతో సేనాని గోడపత్రాలను ఆవిష్కరించారుఈ సందర్బంగా కేదార్నాథ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గురువారం నుంచి శనివారం వరకు జనసేన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘సేనతో సేనాని’…

అకేపాటి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడి రెసెప్షన్ మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ వివాహ రిసెప్షన్…

హెలిప్యాడ్ వద్ద జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన సుగవాసిబాలసుబ్రమణ్యం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ రాజంపేట మండలపరిధిలోని అకేపాటి గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి వివాహ రిసెప్షన్ సంబరాలు ఘనంగా నిర్వహించారుఈ వివాహ రిసెప్షన్ సంబరాలకు వైసీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారుఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ ఆకేపాటి గ్రామం…

శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ?

Spread the love

Spread the loveపండుగ విశిష్టత ఏంటి ? విధానం ఏంటి ? అన్నమయ్య జిల్లా ఆగస్టు 15 (నవ్యంధ్ర న్యూస్ ) కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. స్మార్తులు…

Spread the love

Spread the loveజర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఏపీజేఎఫ్ నేతలు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటాం జర్నలిస్టుల సమస్యలు పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు కోలుసు పార్థసారథి. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరతగతిన పరిష్కరిస్తాం ( నవ్యాంధ్ర న్యూస్ ) జర్నలిస్టుల సమస్యల…

ఎంపీపీ గా ఆరెళ్ళ రమణమ్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూచివారిపల్లి – 2 ఎంపీటీసీ ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ప్రకటించారు.మండల పరిషత్ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఈ ఎన్నికను నిర్వహించారు. రమణమ్మను ఆర్. బుడుగుంట పల్లె ఎంపిటిసి ఆకేపాటి రంగారెడ్డి,తాళ్లపాక…

మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి ఇక లేరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి (78) కొద్ది సేపటి క్రితం హైద్రాబాద్ లోని తన స్వగృహంలో మృతి చెందారు.కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు