ఆరుగురి ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్కు 4½ ఏళ్ల జైలు శిక్ష

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట 3వ అదనపు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ బస్–సిమెంట్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్ మహదేవకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందగా, 29 మందికి…









