navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

గీతా మహోత్సవాలలో భగవద్గీత బావ విశ్లేషణలో ప్రథమ బహుమతి సాధించినపిఆర్టియు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ పుల్లీరపు శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా మహోత్సవాలలో భాగంగా భగవద్గీత భావ విశ్లేషణ విభాగంలో వన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా…

శ్రీశైల మల్లన్న ఆలయ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంటను ఘన సత్కారించిన సర్పంచ్ జంబు సూర్యనారాయణ

Spread the love

Spread the loveశివయ్య సేవ లభించడం ఎంతో అదృష్టమంటున్న పోతుగుంట అన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడును నందలూరు మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఘనంగా సత్కరించారు.రాజంపేట మండల పరిధిలోని వైబియన్ పల్లిలోని…

అకేపాటి 23వ తిరుమల మహా పాదయాత్రను విజయవంతం చేయాలనీ పిలుపునిస్తూ గోడపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని బోయినపల్లి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 108 విగ్రహ అవరణంలో వెలసియున్నశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి పూజాలు నిర్వహించి డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి…

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveనియోజకవర్గ అభివృద్ధికి చేయూత అందించాలని విజ్ఞప్తి. అన్నమయ్య జిల్లా నవంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అన్నమయ్య ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మొహన్ రాజు ,కోరగా చమర్తి తెలియజేసిన ప్రతి అంశాన్ని కూలంకుషంగా…

ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)అధ్యక్షులు డాక్టర్ బాలరాజును ఘనంగా సత్కరించి శ్రీశైల మల్లన్న వస్రం, ప్రసాదం అందజేసిన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట రాయచోటి ప్రధాన రహదారిలోని తిరుమల కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుణి గా నియుమితులైన డాక్టర్ సంగరాజు బాలరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీశైల ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు…

హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ శుక్రవారం హౌస్ ఆఫ్ కామన్స్,యూకే (లండన్) పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగింస్తూ భవిష్యత్ లో వికసిత్ భారత్ అనే నినాదంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వసుదైక కుటుంబం అనే నానుడితో (ప్రపంచ…

శ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తమల్లిశెట్టి అనసూయమ్మ మృతి

Spread the love

Spread the loveవినాయకసీనియర్ జర్నలిస్ట్ చంద్రమౌళికి మాతృ వియోగం అన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయక, బాలసుబ్రమణ్యస్వామి ఆలయాన్ని నిర్మించి ధర్మకర్తగావ్యవహారిస్తున్న మల్లిశెట్టి అనసూయమ్మ శుక్రవారం మృతి చెందారు. ఈడిగపాలెంలోశ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యం స్వామి వార్లకు పండుగలు, ప్రత్యేక రోజులలో విశేష పూజలు,స్వామి…

వైజ్ఞానిక ప్రదర్శనలో డాక్టర్ బాలరాజు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 20 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)అధ్యక్షునిగాఅన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన డాక్టర్ సంగరాజు బాలరాజు 22,23వ తేదీలలో చేయనున్న ప్రమాణస్వీకారం సందర్భంగా నిర్వహించనున్న వైజ్ఞానిక ప్రదర్శన పై స్థానిక ఎంపీడీవో కార్యాలయఆవరణంలోని ఐ.ఎం.ఏ కార్యాలయంలో గురువారం ఐఎంఏ సంఘ వైద్యులు మీడియా సమావేశం…

తిరుపతి,కడప ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ల రాకపోకలు ఊర్లో నుంచి కొనసాగించాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోఒకప్పుడు ఎక్స్ప్రెస్,డీలక్స్ బస్సులు అన్నీ ఊర్లో నుంచే రాకపోకలు కొనసాగించేవి ప్రస్తుతం ఆర్డినరీ బస్సులు మాత్రమే ఊర్లో నుంచి రాకపోకలుకొనసాగిస్తున్నాయి. ముసలివారు,స్త్రీలు, పలువురు ప్రయాణికులు తిరుపతి,కడప ఆసుపత్రులకు వెళ్లాలంటే బైపాస్ కు వెళ్లి ప్రయాణం చేయాలి,తిరుపతి,కడపనుంచి ప్రయాణం చేసి…

వైభవంగా రెడ్డిమాసి రమేష్ నాయుడు నిర్వహించిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనికూచివారి పల్లి గ్రామంలో రెడ్డిమాసి రమేష్ నాయుడు స్వగృహంలో మంగళవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి అంబలంపూజలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ పూజలో శేఖర్ రెడ్డి కౌన్సిలర్ నవీన్…