Category Uncategorized

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యాయులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకుఘన సత్కారం

Spread the love

Spread the loveవిశాఖపట్నం డిసెంబర్ 20 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రతబాగ్ జీ…

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.మేడా శేఖర్ రెడ్డితో…

రిలే దీక్షను విరమింపజేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, డాక్టర్ నవీన్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి జేఎసి ఆధ్వర్యంలో9 వరోజు “రిలేదీక్ష” లో పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు,ఎస్ఎస్ పంత్, తదితరులకు జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,సమ్మెట శివప్రసాద్, డాక్టర్ నవీన్ జేఎసి సభ్యులు,కూటమి నాయకులు…

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మొహన్ రెడ్డిని కలసిన రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the love తాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,ఎంపీ మేడా రఘునాథరెడ్డి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు.అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ…

మెడికల్ కళాశాలాల ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమ విజయవంత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అకేపాటి

Spread the love

Spread the loveతాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మెడికల్ కళాశాలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంవిజవంతమైన సందర్బంగా నిర్వహించిన వైసీపీ ముఖ్య నేతల విస్తృతస్థాయిసమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు,ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ లు,ఎంపీలు,శాసనసభ్యులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,పార్టీ ముఖ్య…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన (జేఏసీ) కమిటీ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన కళాకారులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ దీక్షా శిబిరంలో స్థానిక.రైల్వే కోడూరు ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్ర…

పెన్షనర్లు ఉన్నతాధికారులకు ఇచ్చే సలహాలు రాజంపేట అభివృద్ధికి కీలకం

Spread the love

Spread the loveసబ్ కలెక్టర్ బావన అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) పెన్షనర్లు రాజంపేట అభివృద్ధిలో పాలు పంచుకునిమీఅపారమైన అనుభవంతో సీనియర్ సిటిజన్స్ గా మీరిచ్చే సూచనలు ఎంతో విలువైనవని సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అన్నారు.రాజంపేట పెన్షనర్స్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పిల్లిపిచ్చయ్య అధ్యక్షతన ఆల్ ఇండియా పెన్షనర్స్…

నేను “పుట్టి – పెరిగిన” రాజంపేట ప్రాంత అభివృద్దే!నాకుముఖ్యం!!

Spread the love

Spread the loveజనసేన పార్లమెంట్ ఇంచార్జ్ జననేతయల్లటూరు శ్రీనివాసరాజు “ఉప్పొంగిన ప్రజా ఉద్యమం” అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేధీక్షలు బుధవారానికి8 వ రోజు” కుచేరుకున్నాయి.8 వ రోజు నిర్వహించిన రిలేనిరాహారదీక్షలో జననేత యల్లటూరుశ్రీనివాసరాజుపాల్గొన్నారు…

అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్న తిరుమల మహా పాదయాత్ర

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిహెచ్ చెర్లోపల్లి గ్రామం నుంచి శనివారం ప్రారంభించిన దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి 33వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్నది

శబరిమలై పద్దెనిమిది మెట్లు విశిష్ఠత

Spread the love

Spread the love“`( నవ్యంధ్ర న్యూస్ ) మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో..శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను…