Category Uncategorized

అబాకస్ పోటీలలో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించినశ్రీ విద్యానికేతన్ విద్యార్థిని,విద్యార్థులు

Spread the love

Spread the loveరాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు కడప జిల్లా ఫిబ్రవరి 18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలో నిర్వహించినరాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులుఅందుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి…

శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామిఅమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveఅంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,ఈవో,వేద పండితులు. హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం . కడప జిల్లా ఫిబ్రవరి, 16 (నవ్యంధ్ర న్యూస్ ) పవిత్ర పుణ్యక్షేత్రంశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు…

గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Spread the love

Spread the loveఅమరావతి ఫిబ్రవరి 16 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు నవ్యంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ లు పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.

శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎర్పాటు చేసిన మంచుహిమలింగం వద్దశివలింగాలకు భక్తుల చే క్షీరాభిషేకం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయకశ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి…

వైభవంగా శివపర్వతుల కల్యాణ మహోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వరదయ్య గారి పల్లిలో వెలసియున్న అక్కమ్మ ఆలయ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని మదన గోపాలపురంలో నివాసం ఉంటున్న కొండూరు విశ్వనాధ్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు నారాయణ స్వామి, శివపర్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా…

వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 14 (నవ్యంధ్ర న్యూస్ ) 2024 ఎన్నికలలో ఘోర ఓటమితో కేవలం 11 స్థానాలు సాధించుకున్న వైసీపీ పుంజుకుందని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు.ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం పై అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోందంటున్నావాళ్ళు జగన్ మళ్ళీ…

ప్రజాస్వామ్య దేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులనుకాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుచంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వాటిఅనుబంధసంస్థలు,ప్రజాసంఘాలు.జర్నలిస్టుల సంఘాల…

ఒలంపియాడ్ పోటీ పరీక్షలలో రాజు హై స్కూల్ విద్యార్ధుల విజయ దుందుభి

Spread the love

Spread the loveరాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ తో పాటు మరో ఐదు ర్యాంక్ లు రాజు హై స్కూల్ విద్యార్ధుల సొంతం ప్రథమ ర్యాంక్ సాధించిన ఎం.చేతన్ వాత్సవ్ కడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ మ్యాటిక్స్ ఉపాధ్యాయఆసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నవంబర్ లో నిర్వహించిన…

శ్రీ దుర్గమల్లేశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి

Spread the love

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఇంద్రకీలాద్రి పై వెలసియున్నశ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి, అమ్మవార్లను వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహిచారు.

1200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలతో విద్యార్థుల సంబరాలు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో బుధవారం ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల మెరుగైన విద్యా ప్రమాణాలునెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి…