అయోధ్య రామాలయ శిఖరం పై కాషాయ జెండాను ఆవిష్కరించిన మోదీ



Spread the loveఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన నూతన అధ్యక్షులు డాక్టర్ బాలరాజు అన్నమయ్య జిల్లా నవంబర్ 23 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో ముగిసిన 67 వ ఐ.ఎం.ఎ.రాష్ట్ర సదస్సు.శనివారం ప్రారంభమైన 67 వ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసినదిమొదటిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో వైద్యులు డాక్టర్సంగరాజు బాలరాజు చే ఐఎంఏ…

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ శుక్రవారం హౌస్ ఆఫ్ కామన్స్,యూకే (లండన్) పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగింస్తూ భవిష్యత్ లో వికసిత్ భారత్ అనే నినాదంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వసుదైక కుటుంబం అనే నానుడితో (ప్రపంచ…

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద ఉన్నడాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుహిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ…

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సి హేచ్ భావనను మర్యాదపూర్వకంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చొప్ప యల్లారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి వెంకటేశ్వర,శ్రీ…

Spread the loveజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిరాశ్రయులకు అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన ఏపీయుడబ్ల్యూజే రాజంపేట శాఖ సభ్యులు అన్నమయ్య జిల్లా నవంబర్ 16 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవబడే పాత్రికేయులు నిజాన్ని నిర్భయంగా ప్రజాగళాన్ని తమ కలంతో నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న పాత్రికేయులు ఆదివారం…

Spread the loveదుబాయ్ అక్టోబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి,భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు,విద్యార్థులు లబ్ధి పొందవచ్చని…

Spread the loveజీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలకు ఒరిగేదేమీ లేదు అనాలోచిత నిర్ణయమే పెద్ద నోట్ల రద్దులా విఫల ప్రయోగం అవుతుందా? ట్రంప్ సుంకాల హెచ్చరికలతో కలత చెందిన కేంద్ర ప్రభుత్వం హడావిడిగా జీఎస్టీ శ్లాబులు తగ్గించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడంపైఏ మాత్రంఆలోచించకుండా మోడీ ప్రభుత్వం గతంలో తీసుకున్న…

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

Spread the loveతాడేపల్లి సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…