Category Uncategorized

ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా: అన్నారు.

Spread the love

Spread the loveభార్యా బిడ్డలు మాత్రమే కాదు పశువులు కూడా ఏదో ఒక ఋణం కారణంగా మనతో బంధం ఏర్పాటు చేసుకుంటాయి. హిందూ ధర్మచక్రం చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు నిన్న పరమపదించారు … వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని…

స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the love

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…

కూలిపోవడానికి ముందు విమానం లోపల ఇలా

Spread the love

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ

Spread the love

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…

తింటున్న కంచాలలోకి విమానం దూకుతుందని ఏ క్రియేటివిటీ ఐనా ఊహిస్తుందా?

Spread the love

Spread the loveతినే తిండి తమకి పిండం అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? మొదలైన ప్రయాణం ప్రతీదీ భద్రంగా లక్ష్యం చేరుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఇంతోటి జీవితాన్ని దుంపనాశనం చేసేందుకు మనకో కులం మతం అవసరం పడుతుందా? బతికున్న రోజుల్లో బతికిన బతుకే కదా బతుకంటే. మనిషిత్వానికి దూరంగా వుండే కట్టుబాట్లన్నీ కట్టు కథలే అని…

శబరిమల దర్శన సమయాలను సవరించిన దేవస్థాన కమిటీ

Spread the love

Spread the loveశబరిమల దర్శన షెడ్యూల్ లలో మార్పులు ప్రవేశపెట్టిన దేవస్థాన కమిటీ శబరిమలలో నెలవారీ పూజల సమయాలను ఈ క్రింది విధంగా పునర్నిర్మించారు: ఉదయం 5:00 గంటలకు తెరిచిమధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది. సాయంత్రం 4:00 గంటలకు తిరిగి తెరిచిరాత్రి 10:00 గంటలకు మూసివేయబడుతుంది. సివిల్ దర్శనం (ఇరుముడికెట్టు లేకుండా దర్శనం) కోసం కొత్త…

కత్తర్ లో భారతీయునికి ప్రాణహని ఉందని ఓ ఆంధ్రప్రదేశ్ వాసిఆవేదన

Spread the love

Spread the loveకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలపరిధిలోని దళాయపల్లి కి చెందిన కరమళ్ళ ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 వ సంవత్సరంలో కత్తర్ కు వెళ్లి 2019…

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన మధ్యాహ్నం స్లాట్ ను పునః ప్రారంభించిన అధికారులు

Spread the love

Spread the loveశ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు శుభ వార్త తెలిపారు శ్రీశైలం మల్లన్నఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాలలో ఉదయం,రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో…

“Acharya Padmavati” call to support Indian army and leadership

Spread the love

Spread the loveప్రియమైన భారతీయులారా… “ఆపరేషన్ సింధూర్” పేరుతో కీచక పాకిస్తాన్ తో జరుగుతున్న ధర్మ యుద్ధం ఈ క్లిష్ట సమయంలో, మన దేశం ఒక్కటై అడ్డంకులను ఎదుర్కొంటున్న వేళ, నేను, ఆచార్య పద్మావతి, ప్రతి పౌరుడిని మన వీరోచిత భారత సైన్యానికి మరియు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి మద్దతు ఇవ్వాలని…

టి టి డి ఉచిత వివాహలకు విశేష స్పందన తిరుమల (నవ్యంధ్ర న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తితిదే ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. 2025 మే 1 వరకు తితిదే ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని తితిదే వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love

Spread the love