Category Uncategorized

వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.

Spread the love

Spread the love3 మార్గాలలో దర్శనానికి అనుమతి. తిరుపతి 22 (నవ్యంధ్ర న్యూస్ ) వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం…

ఎడుకొండల వాడ వెంకటరమణ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే ఆలోచన ముఖ్యమంత్రిచంద్రబాబుకు కలిగించు స్వామి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…

నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…

ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో రహిత సమాజానికి సహకరించి ప్రభుత్వ ఆశయాన్ని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారుఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజుమాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్నిసద్వినియోగం…

ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యాయులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకుఘన సత్కారం

Spread the love

Spread the loveవిశాఖపట్నం డిసెంబర్ 20 ( నవ్యంధ్ర న్యూస్ ) వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రతబాగ్ జీ…

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.మేడా శేఖర్ రెడ్డితో…

రిలే దీక్షను విరమింపజేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, డాక్టర్ నవీన్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి జేఎసి ఆధ్వర్యంలో9 వరోజు “రిలేదీక్ష” లో పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు,ఎస్ఎస్ పంత్, తదితరులకు జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,సమ్మెట శివప్రసాద్, డాక్టర్ నవీన్ జేఎసి సభ్యులు,కూటమి నాయకులు…

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మొహన్ రెడ్డిని కలసిన రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the love తాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,ఎంపీ మేడా రఘునాథరెడ్డి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు.అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ…

మెడికల్ కళాశాలాల ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమ విజయవంత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అకేపాటి

Spread the love

Spread the loveతాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మెడికల్ కళాశాలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంవిజవంతమైన సందర్బంగా నిర్వహించిన వైసీపీ ముఖ్య నేతల విస్తృతస్థాయిసమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు,ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ లు,ఎంపీలు,శాసనసభ్యులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,పార్టీ ముఖ్య…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన (జేఏసీ) కమిటీ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన కళాకారులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ దీక్షా శిబిరంలో స్థానిక.రైల్వే కోడూరు ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్ర…