Category Uncategorized

విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి.

Spread the love

Spread the loveపసుపులేటి శంకర్ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణగా సాంకేతిక విద్యలో రాణించండంతో పాటు మేధా సంపత్తిని పెంపొందించుకోవాలని హిందూధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్టశ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.రాయచోటిలోని భాస్కర్ ఇన్స్టిట్యూట్ అఫ్…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని హమాలీ కూడలిలో నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ భవన నిర్మాణ కార్మికులు హమాలి కూడలిలో నిరసనకు చేపట్టారు.ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ వేల మందికి ఉపాథి చూపిస్తున్న రాజంపేట ప్రాంతాన్ని ప్రభుత్వం జిల్లా కేంద్రం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక సోదరులు…

పార్లమెంట్ లో రహదారుల అంశాల పై ప్రసంగించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎంపి మేడా రఘనాద్ రెడ్డి

Spread the love

Spread the loveఢిల్లీ డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) పార్లమెంట్ సమావేశాలలో వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రజా ప్రయోజనలు,రోడ్డు ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారి-716 కడప నుంచి రేణిగుంట సెక్షన్ రహదారి పై ప్రసంగించారు. రాయలసీమ ప్రజలకు ప్రధాన మార్గంగాఈరహదారిఉపయోగపడుతున్నప్పటికిగ్రీన్ ఫీల్డ్ హైవే పనులు మొదలు అవ్వడంతో పాత రహదారి…

శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తికె. శ్రీనివాసులు రెడ్డి దంపతులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని భువనగిరిపల్లిలోని గుట్ట పై లక్ష్మినరసింహ స్వామి కొలువు తీరి భువనగిరి లక్ష్మినరసింహ స్వామిగా విరాజీలుతున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికె. శ్రీనివాసుల రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్తలు న్యాయమూర్తి దంపతులకుపూర్ణకుంభంతో…

భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ను కలిసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి, ఎంపిలు

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంలో సిపి రాధాకృష్ణన్ ను వైసీపీ ఎంపీలు,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు.

వైసీపీ గల్ఫ్ కో కన్వీనర్ గా రొండోసారి నీయుమితులైన గోవిందు నాగరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) పెనగలూరు మండలపరిధిలోని చక్రంపేట చెందిన గోవిందు నాగరాజు గల్ఫ్ కో కన్వీనర్ గా నియుమితులైన్నారు.వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ఆర్ సిపియన్ ఆర్ ఐ విభాగంలో మొదటగా కువైట్ కమిటీలో 2012…

వివాదాస్పదంగా మారిన అన్నమయ్య కాలిబాట.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 03 (నవ్యంధ్ర న్యూస్ ) రెండు రోజులలో అన్నమయ్యకాలిబాటలో రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి 22వ తిరుమల మహా పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఏనుగులు, పులుల సంచారంఅంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాద్ సింగ్,ఎస్పీ దీరజ్ కునుబిల్లి మీడియా సమావేశం నిర్వహించి శేషాచల అడవుల మార్గంలో…

ఘనంగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్కంచన శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveకువైట్ నవంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) కువైట్ లోని ఫరవానియా నౌషాద్ హోటల్ లోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రియ శిష్యుడు గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలను కువైట్ జనసైనికులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కువైట్ ప్రవాసాంధ్రలుకులమతాలకు,పార్టీలకు అతీతంగా పాల్గొని వారు…

తెలుగు తేజం శ్రీ చరణికి జాక్‌పాట్.. కోట్ల వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.

Spread the love

Spread the loveఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూ పి ఎల్ ) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) క్రికెట్‌కు గర్వకారణమైన ఘట్టాన్ని లిఖించిన కడప ముద్దుబిడ్డ, భారత మహిళల జట్టు యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.…