మెంటా సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

Spread the loveకడప జిల్లా జనవరి 12 (నవ్యంధ్ర వార్త పత్రిక) రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం విశ్రాంత ఉపాధ్యాయులు కీర్తిశేషులు మెంట సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ దశదినకర్మకార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పుష్పంజలి ఘటించి ఘన నివాళులర్పించారు









