Category Uncategorized

మెంటా సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 12 (నవ్యంధ్ర వార్త పత్రిక) రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం విశ్రాంత ఉపాధ్యాయులు కీర్తిశేషులు మెంట సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ దశదినకర్మకార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పుష్పంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ద్విచక్ర వాహన మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ఐడి, ఇన్సూరెన్స్ కార్డులు అందజేసిన పట్టణ సిఐ నాగార్జున

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్రోడ్డులోని ఎన్ కేఎన్ కల్యాణమండపంలో ఆదివారం ద్విచక్ర వాహన మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ముఖ్య అతిదులు తిరుపతి ద్విచక్ర వాహన అసోసియేషన్ సెక్రటరీ టి. జలంధర్, కడప సెక్రటరీ కె.శివ, రైల్వేకోడూరు ధ్విచక్ర వాహన సంఘ అధ్యక్షులు యం.…

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య విశ్వారూప దర్శన సత్సంగ కార్యక్రమాన్ని విజవంతం చేయాలి

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు శివాలయంలో జనవరి 17వతేది శనివారం మధ్యాహ్నం 2గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి చే అన్నమయ్య విశ్వరూప దర్శన,సనాతన ధర్మం సత్సంగం,విష్ణు విష్ణు సహస్రనామం,కోలాటం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఊటుకూరు శ్రీవారి సేన…

ఆకేపాడు గడ్డ ఆకేపాటి అడ్డ

Spread the love

Spread the love ఆకేపాడును నాలుగు పంచాయితీలుగా చేయాలనుకున్న ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన ఆకేపాటి మురళి రెడ్డి కడప జిల్లా జనవరి 09 (నవ్యంధ్ర న్యూస్ ) కడప జిల్లాలో ఆకేపాటి గోపాల్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.అందరికి సూపరిచితులైన అకేపాటి గోపాల్ రెడ్డి మరణించి 25 ఏళ్లు గడుస్తున్న రాజంపేట మండలపరిధిలోని…

తిరుమలస్వామివారికి_1లక్షనుండి_1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ అందించే ప్రత్యేక సౌకర్యాలు

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జనవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన–వసతి–ప్రసాదం వంటి అనేక అవకాశాలను కల్పిస్తోంది. విరాళం రుసుము ఆధారంగా భక్తులకు అందే సౌకర్యాలు ఇవే: #రూ1లక్ష – రూ.5 లక్షల విరాళం భక్తులకు అందే సౌకర్యాలు: నగదు ధృవీకరణ…

కడప జిల్లా కేంద్రంలో హెచ్ ఎం టీవీ 2026క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత, యోగి వేమన వైస్ ఛాన్సలర్ వెల్లంకొండ రాజశేఖర్ లు ఈ ఆవిష్కరణలో జిల్లా స్టాఫర్ చంద్రమోహన్ రాజు, మీడియా ప్రతినిధులు,తదితరులుపాల్గొన్నారు.

Spread the love

Spread the love

హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి.

Spread the love

Spread the loveమదనపల్లి జిల్లా జనవరి 06 (నవ్యంధ్ర న్యూస్ ) 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప రింగ్ రోడ్ నుంచి బంగ్లా వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొన్నారు.…

విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ స్వర్గగస్థులైన్నారన్న సమాచారం తెలుసుకుని మెంటా సత్యనారాయణ స్వగృహనికి వెళ్లి మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మెంటా సత్యనారాయణ సోదరుడు…

రిటైర్డ్ టీచర్ మెంటా సత్యనారాయణ మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ వాసులకు సుపరిచితులు అయిన దివంగత పాండు రంగయ్య తనయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ (70) సోమవారం రాత్రి మృతి చెందారు. సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం భారిన పడటంతో కుటుంబ సభ్యులు నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు.…

ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జ్ సమీపంలో ఆది సొసైటీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ అఫ్ రూరల్ ఎకానమీ(ఎఎస్ యుఆర్ఈ) ఆధ్వర్యంలో సోమవారం చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ భార్గవి మాట్లాడుతూ వినికిడి లోపాలను…