Category Uncategorized

శ్రీ కోదండరామ స్వామికి సమర్పించే క్షత్రముల కార్యక్రమంలో భక్తాదులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన 24నక్షత్రముల యువజన సంఘ భక్తులు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 01 (నవ్యంధ్ర న్యూస్ ) 24నక్షత్రముల కలయుకతో ఎకశిలనగరశ్రీకోదండరామస్వామి దేవస్థానమునకుశ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 30వ తేదీ సోమవారం నిర్వహించే హనుమంత్ సేవలో శ్రీ కోదండరాముల స్వామివారికి24నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్ట మొదటసారి క్షత్రములు సమర్పించాబడునుఈ క్షత్రముల సమర్పణ కార్యక్రమంలో భక్తదులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 24నక్షత్రముల…

హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేసిన స్మశానవాటిక అభివృద్ధి సంఘ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయితీలో హిందూ స్మశానవాటికలో మండల అభివృద్ధి నిధులతో బోరు మంజూరు కాగా శుక్రవారం శ్రీ కాశీ విశ్వనాధ స్మశాన అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గసభ్యులు బోరు వేస్తూన్న శుభ సందర్బంగా భూమి పూజనిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ…

జేఎసి అధ్యక్షులు ఆలపర్తిని ఘనంగా సత్కారించిన ఎన్జిఓ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో జేఏసీ కమిటీల ఏర్పాటులో భాగంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసిజిల్లా ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులుగా బలపనూరు శ్రీనివాసులును జేఏసీ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు శుక్రవారం మొట్టమొదటిసారిగా జేఏసీ…

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిఆకేపాడురామిడ్డిగారిపల్లిలోని చెవ్వు పిచ్చిరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని చెవ్వు పిచ్చిరెడ్డి దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

ఘనంగా 32 వశ్రీ కనకదుర్గమహేశ్వర వార్షికోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వెంకటరాజంపేటలోశ్రీ కనకదుర్గ మహేశ్వర దేవస్థాన 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు బుధవారంశ్రీ కనకదుర్గమ్మతల్లికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేకలంకారముతోశ్రీ కనకదుర్గమ్మ భక్తులుకు దర్శనమిచ్చారుఈ ఆలయంలో గత 20 సంవత్సరాలుగా దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది అలంకరణలతో దేవుడు…

విద్యార్థులు కంటి చూపును మెరుగు పరుచుకోవాలి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థినీ విద్యార్థులు కంటి చూపును మెరుగుపరచుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించుకోవాలని ప్రధానోపాధ్యారాలుకె. భారతి కోరారు. రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కంటి అద్దాలను…

వింత వ్యాధితో విలవిలలాడుతున్న లేగ దూడ

Spread the love

Spread the love కడప జిల్లా ఫిబ్రవరి 25 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో వింత వ్యాధితో ఆవులు , లేగ దూడలు విలవిలలాడుతున్నాయి.పశువుల శరీరం నిండా దద్దుర్లు ఏర్పడి, చర్మము ఊడిపోతూ పుండ్లుగా మారి ఆవులు నరకయాతన అనుభవిస్తున్నాయి.పశువైధ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుని మూగ జీవాలను కాపాడాలని ప్రేమికులు కోరుతున్నారు.

తిరుమలకూ స్వర్ణదేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఫిబ్రవరి 24 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల…

అయ్యాదయచేసి ఈ ఒక్కసారికి అనుమతించండి.

Spread the love

Spread the loveఒక్క నిమిషం నిబంధనలతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చెయ్యద్దని కంటతడి పెట్టుకున్న విద్యార్థులు. కడప జిల్లా ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్టంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా,మంగళవారం సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను…

కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 23 (,నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మూడుకేంద్రాలు కాకతీయ,నలంద, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలుప్రారంభమైయ్యాయి.ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాబడుతాయి.ఈపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులుసూచించారు.ఒక్క నిమిషంఆలస్యమైనాఅనుమతించబోమని…