ఒకే దేశం – ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the loveఆంధ్రప్రదేశ్ ( నవ్యాంధ్ర న్యూస్ ) కేంద్ర,రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఈ ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’…