navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ 🅰️🅿️ CBSE,ICSE,APOSS,NIOS, డిప్లొమా తదితర బోర్డుల 12వ తరగతి విద్యార్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఈనెల 30వ తేదీ లోపల తమ మార్కులను https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్సైట్ డీక్లరేషన్ ఫాంలో అప్లోడ్ చేయాలని తెలిపారు

Spread the love

Spread the loveEAPCET ర్యాంక్ ల ప్రక్రియలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజి ఉందని తెలిపారు.

మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి, మాజీ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి రాజంపేట టిడిపి నాయకులు పోలి సుబ్బారెడ్డి,టిడిపి, కూటమి నాయకులు

Spread the love

Spread the love

ఒకే దేశం – ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ ( నవ్యాంధ్ర న్యూస్ ) కేంద్ర,రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఈ ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’…

డయ‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు.

Spread the love

Spread the loveతిరుమ‌ల‌, ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు.…

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన మధ్యాహ్నం స్లాట్ ను పునః ప్రారంభించిన అధికారులు

Spread the love

Spread the loveశ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు శుభ వార్త తెలిపారు శ్రీశైలం మల్లన్నఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాలలో ఉదయం,రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో…

మహానాడు పండుగను టిడిపి శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveకడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాలలో మహానాడు పండుగ జరగడం తెలుగు తమ్ముళ్ల అదృష్టం మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేటలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం,,, మహానాడులో రాజంపేట తెలుగు తమ్ముళ్లు సత్తా చూపాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే…

కృష్ణ గీత

Spread the love

Spread the loveభగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం 1. భగవద్గీతను లిఖించినదెవరు?=విఘ్నేశ్వరుడు.2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?= భీష్మ పర్వము.3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?=మార్గశిర మాసము.4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?=హేమంత ఋతువు.5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?= వసంత ఋతువు.6. భగవద్గీత ఎవరు ఎవరికి…

ప్రభుత్వాలు మారిన ఆగని సహజ వనరుల ఇసుక ఎర్రచందనం మట్టి దోపిడీ అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఎర్రచందనం, ఇసుక,మట్టి దోపిడీ పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన సహజ వనరుల దోపిడీలో ఎలాంటి మార్పు లేదు గత ప్రభుత్వంలో ప్రజలకు ఇసుక మట్టి అందుబాటులో ఉండేది కాదు ఉన్న కూడా అధిక ధరకు అమ్మేవారు కానీ కూటమి ప్రవర్తన వచ్చిన తర్వాత ఇసుకను ఉచిత చేయడం ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం కాకపోతే మన మండలపరిధిలోని బాలరాజుపల్లి రీచ్ నుంచి 24గంటలు నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో పెద్ద టిప్పర్లు బెంగళూరుకు యదేచ్చగా ఇసుక తరలిపోతున్న అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నారు అలాగే మట్టి కూడా దోచుకుపోతున్నారు సహజ వనరులు ఇలా దోచుకుపోవడం వల్ల రాబోవు తరాలకు చాలా ఇబ్బంది కడుతుంది ఇది గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వీటన్నిటి పైన కూడా పర్యావరణ శాఖకు మరియు గ్రీన్ ట్రిబ్యునల్ కు త్వరలో బిజెపి బృందం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నది అలాగే మన ప్రాంతంలో ఎర్రచందనం దోపిడీ కూడా ఎరేచ్గా జరుగుతున్నది దానికి నిదర్శనం ఈమధ్య ఒంటిమిట్ట దగ్గర దొరికిన ఎర్రచందనమే ఎక్కడ ఎర్రచందనం దొరికిన ఒక పాత లారీలో కొన్ని ముద్దులు పెట్టి ఇవి అన్ని కోట్లు ఎన్ని కోట్లు అని విలువ చేసింది పట్టుకున్నామని చెప్పడమే తప్ప ఏ ఒక్కరి పైన బడా స్మగ్లర్ పైన చర్య తీసుకున్న పాపన్న పోలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎర్రచందనం స్మగ్లర్ యదయచ్చుగా ఎర్రచందనాన్ని తరలిస్తూనే ఉన్నారు జిల్లా అధికారులందరికి కూడా బిజెపి చేసే విజ్ఞప్తి డిమాండ్ ఏమంటే ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు మీ పైన అధికంగా ఉన్నది కావున మీరు చూసి చూడనట్టు అధికార పార్టీతో లాలుచబడి వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు మీరు అన్యాయం ద్రోహం చేసిన వారుగా మిగులుతారు కాబట్టి ఇప్పటికైనా బాలరాజు పల్లి ఏట్లోయించి రాత్రులు పొగలు అధిక లోడ్లతో వెళ్తున్న లారీలను ఆపగలరని ప్రకృతిని కాపాడగలరని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Spread the love

Spread the love

కడప గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…!!

Spread the love

Spread the loveకారుపై పడ్డ లారీ, కారులో ప్రయాణిస్తున్న 5 మంది మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

కడప కు విచ్చేసిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కు ఘన స్వాగతం పలికిన డిఐజి

Spread the love

Spread the loveకడప ( నవ్యాంధ్ర న్యూస్ ) కడప పర్యటనకు విచ్చేసిన టిడిపి హరీష్ కుమార్ గుప్తాకు శనివారం విమానాశ్రయంలో డిఐజి కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు