navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఏడు రోజులలో చోరీ కేసును చేదించిన పోలీసులు

Spread the love

Spread the love9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా జులై 22 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఓబుళవారిపల్లి మండలపరిధిలోని సి కమ్మపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ ఇంట్లో జులై 14వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఎడు రోజులలో ఛేదించారు.ఈ…

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ (ఎండు పండ్లు)

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్) ఎండు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న పరిమాణంలో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శక్తి, మేధస్సు, వ్యాధినిరోధకశక్తి పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. తక్కువ పరిమాణంలో తినినా, పెద్ద ప్రయోజనం కలిగించగల…

తిరుమల శ్రీవారి *లడ్డూ చరిత్ర:

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జులై 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) లడ్డు తయారీ విధానం లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన…

కోట శ్రీనివాసరావు కన్నుమూత

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) జులై 13 కోట శ్రీనివాసరావు కన్నుమూతటాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం…

టి టి డి ఉద్యోగి భాస్కర్ నాయుడుని కాటేసిన నాగుపాము

Spread the love

Spread the loveభాస్కర్ నాయుడిని కాటేసిన నాగుపాము ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై టీటీడీ ఉద్యోగికి చికిత్స ఇప్పటి వరకు 14 వేల పాములు పట్టిన ఘనత తిరుపతి జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.పామును పట్టే క్రమంలో మళ్లీ పాము…

పోలి చెరువు కట్టపై అదుపుతప్పి ఆటో బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు, ప్రయాణికులకు-స్వల్ప గాయాలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) రాజంపేట పట్టణ శివార్లలోని పోలి చెరువు కట్టపై ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్టా కొట్టిన ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ…

మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై దాడిని ఖండించిన పాత్రికేయులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ హైదరాబాదులోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై, బిఆర్ఎస్ నేతలు చొరబడి…

ముఖ్య మంత్రి గారూ!నిరుద్యోగ భృతి ఎప్పుడు?

Spread the love

Spread the loveఆడ బిడ్డ నిధి ఎక్కడ? 50 ఏళ్లకే పెన్షన్ మాటేమిటి? అన్నమయ్య జిల్లా 28 ( నవ్యాంధ్ర న్యూస్ ) సూపర్ సిక్స్ హామీలలో నిరుద్యోగభృతి,ఆడబిడ్డ నిధి,50 ఏళ్లకే పెన్షన్ హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి…

ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా: అన్నారు.

Spread the love

Spread the loveభార్యా బిడ్డలు మాత్రమే కాదు పశువులు కూడా ఏదో ఒక ఋణం కారణంగా మనతో బంధం ఏర్పాటు చేసుకుంటాయి. హిందూ ధర్మచక్రం చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు నిన్న పరమపదించారు … వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని…

2024 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం బుధవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు

Spread the love

Spread the love