navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఐపీఎల్-2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

Spread the love

Spread the love18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి, ఐపీఎల్-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నిలిచినది

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రతినిత్యం యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు యోగాంధ్ర 2025 జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం అవరణంలో జిల్లా…

ఈ చారిత్రక మహానాడు ర్యాలీకి అపారమైన మద్దతు అందించిన మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన నమ్మకం, ఆదరణ నాకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోంది. మీ ప్రేమతోనే ఈ విజయయాత్ర ముందుకు సాగుతోంది.

Spread the love

Spread the loveమెడ విజయ్ శేఖర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ.

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…

శబరిమల దర్శన సమయాలను సవరించిన దేవస్థాన కమిటీ

Spread the love

Spread the loveశబరిమల దర్శన షెడ్యూల్ లలో మార్పులు ప్రవేశపెట్టిన దేవస్థాన కమిటీ శబరిమలలో నెలవారీ పూజల సమయాలను ఈ క్రింది విధంగా పునర్నిర్మించారు: ఉదయం 5:00 గంటలకు తెరిచిమధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది. సాయంత్రం 4:00 గంటలకు తిరిగి తెరిచిరాత్రి 10:00 గంటలకు మూసివేయబడుతుంది. సివిల్ దర్శనం (ఇరుముడికెట్టు లేకుండా దర్శనం) కోసం కొత్త…

ఘనంగా పుణ్య శ్లోక అల్యాబాయ త్రి శతబ్ది జయతోత్సవాలు

Spread the love

Spread the love పుణ్య శ్లోక అహల్య బాయ్ త్రిషతాబ్ది జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి త్రి శతాబ్ది జయతోత్సవాలలో భాగంగా 31 మే 2025 3 వ జయంతి సందర్భంగా నిర్వహిస్తూన్న ఆ మహాతల్లి గొప్పతనం అందరికీ చాటి చెబుతూ ఆమె జీవితం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ఘనంగా…

చమర్తిని శభాష్ రాజు అని చిరునవ్వుతో పలకరించిన యువనేత నారా లోకేష్

Spread the love

Spread the loveకడప జిల్లాలో మహానాడును విజయవంతం చేయడం పై హర్షం,,,, కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లాలో మూడురోజులు నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చమర్తి జగన్మోహన్ రాజు ను శభాష్ రాజు బాగా కష్టపడి, మహానాడును విజయవంతం చేశారని అభినందించారు.

మహానాడు బహిరంగ సభలో చంద్రబాబుతో చమర్తి విజయకేతనం.

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు గురువారం భారీ బహిరంగ సభలో నవ్యాంధ్ర నిర్మాత, భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ ఆశా కిరణం, విజన్ 2047 సారథి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి రథసారథి,,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్…

మోడల్ స్కూల్ సమీపంలో స్కూటీని ఢీ కొన్న లారీ ఐదు మందికి తీవ్ర గాయాలు వీరబల్లి నుంచి రెడ్డిపల్లి కి వెళుతుండగా ఘటన క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Spread the love

Spread the love

తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి నేతృత్వంలో పసుపు జెండాకు గౌరవ వందనం

Spread the love

Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…