ఐపీఎల్-2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు



Spread the loveజిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రతినిత్యం యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు యోగాంధ్ర 2025 జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం అవరణంలో జిల్లా…


Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…

Spread the loveశబరిమల దర్శన షెడ్యూల్ లలో మార్పులు ప్రవేశపెట్టిన దేవస్థాన కమిటీ శబరిమలలో నెలవారీ పూజల సమయాలను ఈ క్రింది విధంగా పునర్నిర్మించారు: ఉదయం 5:00 గంటలకు తెరిచిమధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది. సాయంత్రం 4:00 గంటలకు తిరిగి తెరిచిరాత్రి 10:00 గంటలకు మూసివేయబడుతుంది. సివిల్ దర్శనం (ఇరుముడికెట్టు లేకుండా దర్శనం) కోసం కొత్త…

Spread the love పుణ్య శ్లోక అహల్య బాయ్ త్రిషతాబ్ది జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి త్రి శతాబ్ది జయతోత్సవాలలో భాగంగా 31 మే 2025 3 వ జయంతి సందర్భంగా నిర్వహిస్తూన్న ఆ మహాతల్లి గొప్పతనం అందరికీ చాటి చెబుతూ ఆమె జీవితం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ఘనంగా…


Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు గురువారం భారీ బహిరంగ సభలో నవ్యాంధ్ర నిర్మాత, భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ ఆశా కిరణం, విజన్ 2047 సారథి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి రథసారథి,,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్…


Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…