భారత సరుకులపై 50 శాతం సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని వామపక్షాల డిమాండ్

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సరుకుల పై విధించిన 50 శాతం సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ వామపక్షాల కమిటీ పిలుపుమేరకు అమెరికా తీసుకున్న నిర్ణయం పై శుక్రవారం జాతీయ రహదారిలోని…









