టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ ను కలిసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the loveఉండవల్లి సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రరాష్ట్రమంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి,మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారుఅనంతరం రాజంపేట నియోజకవర్గ, అన్నమయ్య జిల్లాలోని రాజకీయ పరిస్థితులను నారా లోకేష్ తో చర్చించారు









