navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ ను కలిసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఉండవల్లి సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రరాష్ట్రమంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి,మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారుఅనంతరం రాజంపేట నియోజకవర్గ, అన్నమయ్య జిల్లాలోని రాజకీయ పరిస్థితులను నారా లోకేష్ తో చర్చించారు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడును సన్మానించిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నాగోతు రమేష్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శనివారం రాజంపేట ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.ఈ ఆత్మీయ సన్మాన సభలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,మాజీ…

Spread the love

Spread the loveదళితులపై అగ్రవర్ణాల దాడి పచ్చి అవాస్తవం దళితులపై ఏ బ్రాహ్మణుడు కాని, ఏ వైశ్యుడు కాని, ఏ క్షత్రియుడు కాని దాడి చెయ్యలేదు. కానీ దళితులపై అగ్రవర్ణాల వారి దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు మండలపరిధిలోని పొత్తపిలో నిర్వహిస్తున్న…

తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలు తాత్కాలికంగా మూసి వేయనున్న టీటీడీ అధికారులు

Spread the love

Spread the loveతిరుపతి సెప్టెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 3:30 గంటల నుంచి సోమవారం ఉ 3 గంటలకు వరకు దర్శనాలునిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారుశ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం కంపార్టమెంట్ల షెడ్లు,క్యూలైన్లు నిండిఉన్నందునభక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని నిలిపివేసమన్నారుభక్తులు…

విద్యార్థి దశ నుంచి అంచేలంచేలగా ఎదిగిన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయం

Spread the love

Spread the loveమంత్రి సత్య కుమార్ యాదవ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడుకు ఘన స్వాగతం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) విద్యార్థి దశ నుంచి సాధారణ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయమని…

జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

Spread the love

Spread the love3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) సెప్టెంబర్13 న తేది నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చెయ్యాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు, పోలీస్,బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో న్యాయస్థానంలో శనివారం సమావేశం…

ఆరోగ్యమంత్రి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలకు ఘన స్వాగతం పలికిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఏ బి చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో శనివారం రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్ట మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఎర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు…

బెజవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఇంద్రకీలాద్రి పైవెలసియున్నశ్రీ కనక దుర్గమ్మ తల్లిని శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులు,ఆలయ వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.మేడా విజయశేఖర్ రెడ్డి వెంటఁ లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లాల పునర్ విభజన కమిటీ సభ్యులు సత్యకుమార్ యాదవ్ కు జిల్లా ప్రతిపాదన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల వినతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్టమొదటిసారి రాజంపేటకు విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు,అభిమానులు పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు రాజంపేట పట్టణంలోని ఏబి.చంద్రా రెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ప్రియతమ…

కాంగ్రెస్ పాలన లోనే రాజంపేట అభివృద్ధి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) 2004 – 09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సాయి ప్రతాప్ కేంద్ర సహాయ మంత్రిగా,ప్రభావతమ్మ శాసన సభ్యురాలిగా రాజంపేటను మునిసిపాలిటీగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావంనుంచి పదిహేను సంవత్సరాలలో బండారు రత్నసభాపతి అత్తిరాల పధకం,ఆల్విన్…