navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

వైసీపీ గల్ఫ్ కో కన్వీనర్ గా రొండోసారి నీయుమితులైన గోవిందు నాగరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) పెనగలూరు మండలపరిధిలోని చక్రంపేట చెందిన గోవిందు నాగరాజు గల్ఫ్ కో కన్వీనర్ గా నియుమితులైన్నారు.వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ఆర్ సిపియన్ ఆర్ ఐ విభాగంలో మొదటగా కువైట్ కమిటీలో 2012…

12 పి.ఆర్.సి కమిషన్ నియమించి,తక్షణమే 30 శాతం ఐ. అర్ ప్రకటించాలని డిమాండ్ చేసిన ఎస్.టి.యు రాష్ట్ర సహఅధ్యక్షులువై.సుబ్రమణ్యం రాజు,

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) 12 వ పి ఆర్ సి కమిషన్ ను వెంటనే నియమించి 30 శాతం ఐ ఆర్ ప్రకటించాలనీ ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిల చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్రసంయుక్త అధ్యక్షులువైసుబ్రమణ్యం రాజు,ఉపాధ్యక్షులుజి…

ఊటుకూరు కొండ్లోపల్లి మధ్య రాకపోకలు ఆపివేసిన రెవిన్యూ అధికారులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు గ్రామ పంచాయతీలో దిత్వా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు పుల్లంగేరు స్వల్పంగాపారుతుండడంతోగురువారం తెల్లవారుజామున నుంచి వాగు ప్రవాహం పెరిగిందని గ్రామస్తులు వెల్లడించడంతోరెవిన్యూ అధికారులు ఊటుకూరు – కొండ్లోపల్లి మధ్య రాకపోకలు నిలిపివేసినదిప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రజలు…

డిప్యూటీ సియం ప్రశంసించిన అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆంక్షలా

Spread the love

Spread the loveఅన్నమయ్య నడియాడిన కాలిబాటలో అటవీ,పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆంక్షలతో భక్తుల నమ్మకాన్ని ఓమ్ము చేసి మనోభావాలు దెబ్బతిన్నాయన్న అకేపాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తుడే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినప్పుడే అన్నమయ్యకాలిబాటలో పాదయాత్ర నిర్వహించి అ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా…

వివాదాస్పదంగా మారిన అన్నమయ్య కాలిబాట.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 03 (నవ్యంధ్ర న్యూస్ ) రెండు రోజులలో అన్నమయ్యకాలిబాటలో రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి 22వ తిరుమల మహా పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఏనుగులు, పులుల సంచారంఅంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాద్ సింగ్,ఎస్పీ దీరజ్ కునుబిల్లి మీడియా సమావేశం నిర్వహించి శేషాచల అడవుల మార్గంలో…

రణరంగం గా అన్నమయ్య జిల్లా

Spread the love

Spread the love (నవ్యంధ్ర న్యూస్ ) మాకు కడప కావాలంటూ సిద్దవటం, ఒంటిమిట్ట మాకు రాజంపేట కావాలంటూ రాజంపేట, రైల్వే కోడూరు మాకు రాయచోటి కావాలంటూ రాయచోటి మేము మదనపల్లి తెచ్చాము అంటూ మదనపల్లి.

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని కదం తొక్కిన ప్రజలు, మహిళలు,జేఎసి నాయకులు

Spread the love

Spread the loveవిజయవంతమైన జేఏసీ ర్యాలీ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 03 (నవ్యంధ్ర వార్త పత్రిక ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని కదం తొక్కిన ప్రజలు, మహిళలు,జేఎసి నాయకులు విజయవంతమైన జేఏసీ ర్యాలీ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 03(నవ్యంధ్ర వార్త పత్రిక)జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు కలిగిన రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర…

పాత్రికేయుడు కొమ్మినేని మధుసుధన్ నాయుడు మృతికి ఘన నివాళులర్పించిన ఏపీడబ్ల్యూజేఎఫ్, అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ రాజంపేట శాఖ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 02 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్ర ప్రభ రాజంపేట పట్టణ పాత్రికేయుడు కొమ్మినేని మధుసూదన్ నాయుడు మంగళవారం కడప రిమ్స్ హాస్పిటల్ లో గుండె చికిత్స పొందుతూ మృతి చెందరన్న సమాచారం తెలుసుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్, అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ రాజంపేట రాజంపేట శాఖ సభ్యులుకొమ్మినేని మధుసుధన్ నాయుడు…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని నిరసన చేపట్టిన వైబిఎన్ మహిళలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 02 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట మండలపరిధిలోని ఎగువ బసినాయుడు గారి పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మహిళలు ఫ్లక్కాడలు చేతపట్టి జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలంటునినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకునిజిల్లాకేంద్రంగారాజంపేటను చేయాలని గ్రామ గ్రామాల నుంచి కదిలి కధం తొక్కుతూ నిరసన చేపట్టారు.గ్రామ,గ్రామాలలోని…

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 01 (నవ్యంధ్ర న్యూస్ ) కలకడ మండలపరిదిలోనిబాటవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని…