వీరమరణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు




Spread the loveరాజంపేట (పబ్లిక్ టుడే) పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా సత్కరించి బాధ్యతలు…

Spread the loveస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే.. అహ్మదాబాద్లో పోస్టుల…




Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో…