navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన బావ

Spread the love

Spread the love దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అ సంఘటన పెద్ద ఘర్షణగా మారింది. చివరికి బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ( నవ్యాంధ్ర…

Spread the love

Spread the loveకాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయింది May 12, 2025( నవ్యాంధ్ర న్యూస్ ) కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయిందితెలంగాణ : కాలుకు గాయమైందని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన పరమేష్‌(25) ఈ నెల 5న కుడికాలు పాదానికి రేకు గీసుకొని గాయమైంది.…

లైవ్‌ ఈవెంట్‌లో అపశృతి.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్‌..!!

Spread the love

Spread the loveగత కొంత కాలంగా సినీ హీరో విశాల్‌ అరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన ఆయన ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. అప్పటి వరకూ హుషారుగా అందరినీ పలకరిస్తూ సందడి చేసిన విశాల్.. ఎందుకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారో తెలియక…

వీర జవాన్ మురళి నాయక్, మృతదేహానికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఘన నివాళి

Spread the love

Spread the loveహైదరాబాద్: 2025 మే 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు ఏపీ జవాన్ మురళీ నాయక్. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అతను జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మురళీ నాయక్…

ప్లాస్మా చికిత్స ఉచితంగా అందిస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ ఆసుపత్రి

Spread the love

Spread the loveవిశాఖలో ఇక్కడ మాత్రమే మోకాళ్ల నొప్పులకు ‘ప్లాస్మా’ చికిత్స విశాఖపట్నం ( నవ్యాంధ్ర న్యూస్ ) విశాఖలోని విమ్స్ ఆస్పత్రి (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ) కేజీహెచ్ కు ప్రత్యామ్నాయంగా మారబోతోంది. ఇక్కడ మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉందని శుక్రవారం ఆ విభాగాధిపతి డా. భవానీ ప్రసాద్ తెలిపారు.…

గ్రాండ్‌గా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

Spread the love

Spread the love మే 10, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) గ్రాండ్‌గా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభంతెలంగాణ : నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.…

నేడు నృసింహ జయంతి

Spread the love

Spread the loveవిష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు.…

“Acharya Padmavati” call to support Indian army and leadership

Spread the love

Spread the loveప్రియమైన భారతీయులారా… “ఆపరేషన్ సింధూర్” పేరుతో కీచక పాకిస్తాన్ తో జరుగుతున్న ధర్మ యుద్ధం ఈ క్లిష్ట సమయంలో, మన దేశం ఒక్కటై అడ్డంకులను ఎదుర్కొంటున్న వేళ, నేను, ఆచార్య పద్మావతి, ప్రతి పౌరుడిని మన వీరోచిత భారత సైన్యానికి మరియు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి మద్దతు ఇవ్వాలని…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

Spread the love

Spread the loveకాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో