నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి.

Spread the loveజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్ లు, ఎంపీడీవోలు,వివిధ…









