navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఘనంగా నిర్వహించనున్నశ్రీ హజరత్ ఖాదరవల్లి ఔలియా ఉరుసు మహోత్సవంలో పాల్గొని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఆశీస్సులు పొందాలని భక్తులను ఆహ్వానిచ్చిన ఉరుసు కమిటీ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్నజండామానులో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ హాజరత్ ఖాదరవల్లి ఉరుసు మహోత్సవాన్ని డిసెంబర్ 17,18వ తేదీలలో ఘనంగానిర్వహిస్తున్నామని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఉరుసు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా పట్టణ, పరిసర ప్రాంతాలలోని భక్తులు…

వైద్య కళాశాలల ప్రయివేటీకరణ ఆపాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం.

Spread the love

Spread the loveడిల్లీ డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ పార్లమెంటరీ నాయకులు వైవి.సుబ్బారెడ్డి,వైసీపీ లోక్ సభ పీవి మిధున్ రెడ్డి,రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్,రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి , అయోధ్యరామిరెడ్డి,గొల్లబాబు రావు,లోక్ సభ ఎంపీలు మద్దిల గురుమూర్తి,గుమ్మా తనూజారాణిలు కలసి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో 2022 – 2024 సంవత్సరాల మధ్య తగ్గిన శాతం వివరాల పై సంబంధిత మంత్రిని ప్రశ్నించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు,

Spread the love

Spread the loveఢిల్లీ డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి బుధవారం పార్లమెంట్ సమావేశాలలో విద్యా శాఖ మంత్రిని ప్రభుత్వ పాఠశాల అంశాల పై ప్రశ్నలు ప్రస్థావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల నమోదు 2022 వ సంవత్సరంలో…

జిల్లాకేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పుల్లంపేట విద్యార్థులచే ర్యాలీ.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) పద కవిత పితామహుడు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్యనడయాడిన ప్రాంతమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బుధవారం పుల్లంపేటలో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ,మానవహారం కార్యక్రమాన్నినిర్వహించారుఈ సందర్భంగా జేఏసీ నాయకులు ద్వారక గోపీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల జిల్లా కేంద్రంగా…

తిరుమల మహా పాదయాత్ర లో పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులకు పిలుపునిచ్చిన దేవరకొండ బానుమూర్తి శర్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని హెచ్ చెర్లోపల్లి గ్రామంలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం 33వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమౌతుందని దేవరకొండ భానుమూర్తి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా తిరుమల…

వైద్యకళాశాలల ప్రవేటికరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టి సేకరించిన కోటి సంతకాల ప్రతులను నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి వాహనం లో తరలించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ). రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో నియోజవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాలల ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను బుధవారం వాహనంలో తరలించే సందర్బంగా వైసీపీ శ్రేణులు నిర్వహిస్తూన్న ద్విచక్ర వాహన ర్యాలీని…

హిందూ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది బుధవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

విద్యార్థిని పై ఆటో డ్రైవర్ అత్యాచారం.

Spread the love

Spread the loveతిరుపతి డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) ఓ దారుణమైన ఘటన తిరుపతిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న మైనర్ విద్యార్థిని పై ఒక ఆటోడ్రైవర్అత్యాచారానికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు వివరాలుఇలా ఉన్నాయిప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని వేరే హాస్టల్‌కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో టాక్సీలో…

కడప-తిరుపతి మార్గంలో సంక్రాంతి నుంచి సుఖ ప్రయాణం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) కడప-తిరుపతి మార్గంలో రాబోవు సంక్రాంతి నుంచి ప్రయాణికులు సుఖంగా గమ్యస్థానం చేరుకునేందుకు పనులు జరుగుతున్నాయి.ఈ మేరకు రహదారిని పునర్నిర్మాణం పనులు వేగవంతంగా పొద్దు పోయే వరకు పనులు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగాఈ జాతీయ రహదారులో వర్షాల కారణంగా గోతులు ఏర్పడి వాహనాలకు…

ఎన్డీయే మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

Spread the love

Spread the love(నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారుఈ సందర్బంగా టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూవాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు…