నేడు వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా అభిషేకం తదుపరి 9 గంటలకు ఆలయం మూసివేతతిరిగి రాత్రి 8 గంటలకు శుద్ధి తర్వాత భక్తులకు స్వాముల దర్శనం

Spread the loveకడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయకస్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 6 గంటలకు యధావిధిగాశ్రీ వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు చంద్రమౌళి తెలిపారు.యధావిధిగా అభిషేకం…









