Category భక్తి న్యూస్

రజత కాంతులలో మెరిసిపోతున్న ఎకశిల నగర ఒంటిమిట్టశ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ శోభ

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) ఎకశిల నగర ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైనశ్రీ కోదండరామస్వామి ఆలయంలోనిర్వహించానున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల హృదయాలను పరవశింపజేసేలా టిటిడి అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణలను చేపట్టింది. వెన్నెలను తలపించే వెలుగుల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేస్తూ భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్నాయి.ఆలయం లోపల,వెలుపల…

వైభవోపేతంగాశ్రీ కోదండరామస్వామి నవరాత్రోత్సవాలు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 26 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి మొదటి రోజు నుంచి ప్రారంభం కానున్ననవరాత్రోత్సవాలలో భాగంగా27-3-2026 శుక్రవారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సీతారాముల అభిషేక కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగును.…

శ్రీ రామ జననం – అవతార రహస్యం

Spread the love

Spread the love– (విస్తృత కథ) (నవ్యంధ్ర న్యూస్ ) అయోధ్య అనే మహానగరంసరయు నది తీరంలో వెలసిన,ధర్మం, సత్యం, న్యాయం పరిపాలిస్తున్న రాజ్యం.ఈ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఆయన పరిపాలనలోప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు.రాజ్యం ధనవంతం, ప్రజలు సంతోషంకానీ రాజు హృదయంలో ఒక ఖాళీ ఉంది…“నాకు సంతానం లేదు…”రాజ్యం ఉన్నా..వారసుడు లేకపోవడం.. ఆయనను లోలోపల…

నేడు వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా అభిషేకం తదుపరి 9 గంటలకు ఆలయం మూసివేతతిరిగి రాత్రి 8 గంటలకు శుద్ధి తర్వాత భక్తులకు స్వాముల దర్శనం

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 02 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయకస్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 6 గంటలకు యధావిధిగాశ్రీ వరసిద్ధి వినాయక స్వామి,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు చంద్రమౌళి తెలిపారు.యధావిధిగా అభిషేకం…

ఘనంగా 32 వశ్రీ కనకదుర్గమహేశ్వర వార్షికోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 25 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వెంకటరాజంపేటలోశ్రీ కనకదుర్గ మహేశ్వర దేవస్థాన 32వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు బుధవారంశ్రీ కనకదుర్గమ్మతల్లికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేకలంకారముతోశ్రీ కనకదుర్గమ్మ భక్తులుకు దర్శనమిచ్చారుఈ ఆలయంలో గత 20 సంవత్సరాలుగా దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది అలంకరణలతో దేవుడు…

తిరుమలకూ స్వర్ణదేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఫిబ్రవరి 24 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల…

తిరుమల క్యూలైన్‌లో కలకలం.ఓ భక్తురాలికి పాముకాటు..!!

Spread the love

Spread the loveతిరుపతి ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి…

శ్రీశైల మల్లన్న ఆలయహుండీలో బంగారు, వెండి,నగదుతో పాటుఇతర దేశస్థులడాలార్లను కానుకలుగా వేసినశివభక్తులు.

Spread the love

Spread the loveనంద్యాల జిల్లా ఫిబ్రవరి (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిదేవస్థానంలోనిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.ఈ సందర్బంగా శివ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు,…

శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామిఅమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveఅంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,ఈవో,వేద పండితులు. హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం . కడప జిల్లా ఫిబ్రవరి, 16 (నవ్యంధ్ర న్యూస్ ) పవిత్ర పుణ్యక్షేత్రంశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు…

శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎర్పాటు చేసిన మంచుహిమలింగం వద్దశివలింగాలకు భక్తుల చే క్షీరాభిషేకం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయకశ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి…