Category భక్తి న్యూస్

వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.

Spread the love

Spread the love3 మార్గాలలో దర్శనానికి అనుమతి. తిరుపతి 22 (నవ్యంధ్ర న్యూస్ ) వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం…

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.మేడా శేఖర్ రెడ్డితో…

నేటి నుంచి బోగి పండుగ రోజు వరకు కొలిమివీధిలో నిర్వహించనున్న నగర సంకీర్తనలో హిందూ కుటుంబ సభ్యులందరు పాల్గొనాలనిఆహ్వానించిన కోదండరామ స్వామి భక్త బృందం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్న తిరుమల మహా పాదయాత్ర

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిహెచ్ చెర్లోపల్లి గ్రామం నుంచి శనివారం ప్రారంభించిన దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి 33వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్నది

శబరిమలై పద్దెనిమిది మెట్లు విశిష్ఠత

Spread the love

Spread the love“`( నవ్యంధ్ర న్యూస్ ) మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో..శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను…

దేవరకొండ భానుమూర్తి శర్మ”స్వామి33వ తిరుమల మహా పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveలక్ష్మీగారిపల్లె వద్ద అన్నసంతర్పణ ఏర్పాటు చేసిన బత్యాల కుటుంబ సభ్యులు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 14 ( నవ్యంధ్ర న్యూస్ ) దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ” 33వ తిరుమల మహా పాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు మండలపరిధిలోని లక్ష్మీగారిపల్లి గ్రామం వద్దకు చేరుకుంది లక్ష్మిగారిపల్లికి చేరుకున్న దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి…

దేవరకొండ భానుమూర్తి స్వామి 33 వ తిరుమల మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన భక్తులు

Spread the love

Spread the loveపాదయాత్ర భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులుమేడా మల్లికార్జున రెడ్డి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలోనిర్వహించిన 33 వ తిరుమల మహా పాదయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్బంగాబానుమూర్తిశర్మ స్వామి మాట్లాడుతూ మండలపరిధిలోని చెర్లోపల్లి గ్రామం నుండి తెల్లవారుజామున…

తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్..అసలు ఎలా బయటపడిందంటే..?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్‌ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు…

ఘనంగా నిర్వహించనున్నశ్రీ హజరత్ ఖాదరవల్లి ఔలియా ఉరుసు మహోత్సవంలో పాల్గొని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఆశీస్సులు పొందాలని భక్తులను ఆహ్వానిచ్చిన ఉరుసు కమిటీ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్నజండామానులో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ హాజరత్ ఖాదరవల్లి ఉరుసు మహోత్సవాన్ని డిసెంబర్ 17,18వ తేదీలలో ఘనంగానిర్వహిస్తున్నామని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఉరుసు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా పట్టణ, పరిసర ప్రాంతాలలోని భక్తులు…

తిరుమల మహా పాదయాత్ర లో పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులకు పిలుపునిచ్చిన దేవరకొండ బానుమూర్తి శర్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని హెచ్ చెర్లోపల్లి గ్రామంలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం 33వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమౌతుందని దేవరకొండ భానుమూర్తి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా తిరుమల…