Category Uncategorized

సబ్ కలెక్టర్ సి హెచ్ భావన ను కలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సి హేచ్ భావనను మర్యాదపూర్వకంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చొప్ప యల్లారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి వెంకటేశ్వర,శ్రీ…

సేవే లక్ష్యంగా నిరాశ్రయులకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేసిన పాత్రికేయులు

Spread the love

Spread the loveజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిరాశ్రయులకు అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన ఏపీయుడబ్ల్యూజే రాజంపేట శాఖ సభ్యులు అన్నమయ్య జిల్లా నవంబర్ 16 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవబడే పాత్రికేయులు నిజాన్ని నిర్భయంగా ప్రజాగళాన్ని తమ కలంతో నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న పాత్రికేయులు ఆదివారం…

ప్రవాసాంధ్ర భరోసా బీమా

Spread the love

Spread the loveదుబాయ్ అక్టోబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి,భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు,విద్యార్థులు లబ్ధి పొందవచ్చని…

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సంపన్నుల కే మేలు

Spread the love

Spread the loveజీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలకు ఒరిగేదేమీ లేదు అనాలోచిత నిర్ణయమే పెద్ద నోట్ల రద్దులా విఫల ప్రయోగం అవుతుందా? ట్రంప్‌ సుంకాల హెచ్చరికలతో కలత చెందిన కేంద్ర ప్రభుత్వం హడావిడిగా జీఎస్టీ శ్లాబులు తగ్గించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడంపైఏ మాత్రంఆలోచించకుండా మోడీ ప్రభుత్వం గతంలో తీసుకున్న…

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా నియమితులైన గుజ్జల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the loveతాడేపల్లి సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…

వృక్షాలను గోరాతి ఘోరంగా నరికి నేలమట్టం చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కేసులు నమోదు చేయాలి

Spread the love

Spread the loveచెట్లు నాటేది ఒకరు నరికేది మరొకరు పర్యావరణాన్ని రక్షించేదేవరు మరి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 14 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రతి ఒక్కరు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటుతుంటే.. మరోవైపు కొందరు దుకాణ…

చెట్లు వేర్లతో సహా తొలగిస్తుంటే పట్టించుకునే వారే లేరా

Spread the love

Spread the loveచెట్లు కొట్టేస్తుంటే అటవీ శాఖ,మునిసిపల్ అధికారులు పట్టించుకోరా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారే గాని నీడను నిచ్చే చెట్లను కొట్టేస్తుంటే మాత్రం ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎవరిది ఈ పాపం రోడ్డు పక్కన ఉండటం శాపమా…

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న 100 పడకల ఆరోగ్యకేంద్రా తీరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 08 ( నవ్యాంధ్ర న్యూస్ ) అందుబాటులో లేని వైద్యులు ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారుల అండ దండలే కారణమా నామమాత్రంగా ట్రామా కేర్ సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో సజావుగా వైద్య సేవలు అందేందుకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సరించారా?…

కాంగ్రెస్ పాలన లోనే రాజంపేట అభివృద్ధి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) 2004 – 09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సాయి ప్రతాప్ కేంద్ర సహాయ మంత్రిగా,ప్రభావతమ్మ శాసన సభ్యురాలిగా రాజంపేటను మునిసిపాలిటీగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావంనుంచి పదిహేను సంవత్సరాలలో బండారు రత్నసభాపతి అత్తిరాల పధకం,ఆల్విన్…