రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న పాత్రికేయులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ

Spread the loveకడప జిల్లా మార్చి 03 (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరు మండల జనం పత్రిక పాత్రికేయులు కిరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డరన్న సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ రాజంపేట ఎస్ జీ ఎన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాత్రికేయులను మంగళవారంపరామర్శించి, ఆరోగ్య పరిస్థితి,క్షేమ…









