Category జిల్లా వార్తలు

విజ్ మనీ నూతన శాఖ ప్రారంబించిన జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ కూడలిలో విజ్ మనీ సంస్థ నూతనశాఖను శుక్రవారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 338 బ్రాంచులలో ఈ శాఖ నూతన శాఖ ప్రారంభించామన్నారు.పరిసర ప్రాంత…

హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకుని గర్భాశయ క్యాన్సర్ ను అరికట్టండి

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ను రాజంపేట మన్నూరు ప్రాథమిక సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్ పివీ వ్యాక్సిన్ గురువారం మన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా వైద్యాధికారి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో హెచ్ పీవీ వాక్సిన్ బాలికలకు వేసి ప్రారంభించినారుఈ కార్యక్రమంలో…

ఘనంగా వైసీపీ 26వ వసంతాల వేడుకలు

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అకేపాటి భవన్ లో గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి,నాయకులు జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి…

వేసవి రోజులలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసిన ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల కరస్పాండెంట్ నందకిషోర్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 12 (,నవ్యంధ్ర న్యూస్ ) మార్చి 16 సోమవారం నుండి ఎండలు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒంటిపూట బడులు (మార్నింగ్ స్కూల్స్) నిర్వహించాలని ఆదేశించిన కారణంగా ఫ్యూచర్ మైండ్స్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ స్కూల్ 16వ తేది సోమవారం నుండి నిర్వహింస్తున్నట్లు కరస్పాండెంట్…

ప్రజల ఆశయాల కోసం పుట్టిన ప్రజా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Spread the love

Spread the loveవైసీపీ రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి కడప జిల్లా మార్చి 12 (నవ్యంధ్ర న్యూస్ ) దివంగత మహానేతడా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ వసంతంలోకి అడుగుపెడుతోన్నశుభసందర్బంగా పార్టీ స్థాపకులు,ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…

వైసీపీ 15 వసంతాలు ముగించుకుని 16వ వసంతంలోకి అడుగేడుతున్న శుభసందర్బంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసిన బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు నడివిది సుధాకర్

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 11 (నవ్యంధ్ర న్యూస్ ) దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశ‌యాల సాధ‌నే లక్ష్యం గా వైయఎస్ రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.16 సంవత్సరాలఈ ప్రస్థానం లోఅనేక పోరాటాలు,విజయాలు పోరాటాల మధ్య పుట్టి ప్రజల ఆశీర్వాదాలతో…

సమాచార శాఖ ఎడి పద్మజను ఘనంగా సత్కారించిన సమాచార సిబ్బంది

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 09 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సమాచార శాఖ ఏ.డి పద్మజను సునీల్ సాగర్, ఈశ్వరయ్య,సిబ్బంది ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

వైభవంగా శివపార్వతుల శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 09 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద సోమవారం శశిధర్ స్వామి ఆధ్వర్యంలోశ్రీ శివపార్వతులు,శ్రీ శ్రీనివాస మహోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు.ఈ కల్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంతాలలోని భక్తులు విరివిగా పాల్గొనిఅ శివపార్వతుల,శ్రీ శ్రీనివాసుల కృపా కటాక్షాలు పొందారుఈ సందర్బంగా…

ప్రవాస భారతీయుల యోగ,క్షేమాలు ఆకాంక్షిస్తూ పంచముఖ వినాయక స్వామికి పూజలు నిర్వహించిన రాష్ట్ర క్షత్రియ సంఘ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు.

Spread the love

Spread the loveకడప జిల్లా మార్చి 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదనగోపాలపురం రోడ్డులోని రాజీవ్ స్వగృహ ఆవరణంలో ఎర్పాటు చేసిన పంచముఖ వినాయక స్వామి ఆలయంలో ఆదివారం రాష్ట్ర క్షత్రియ సంఘ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు ప్రవాస భారతీయుల యోగక్షేమాలు ఆకాంక్షిస్తూ పంచముఖ వినాయక స్వామికి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా…

మహిళ ఉపాధ్యాయినులను ఘనంగా సత్కారించిన మహిళ తహసీల్దార్ పీరు మున్ని

Spread the love

Spread the loveకడప మార్చి 08 (నవ్యంధ్రవార్త న్యూస్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట పట్టణ శివార్లలోని సిటీ కళ్యాణ మండపంలో ఆదివారం సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పట్టణపరిధిలోని నూనివారిపల్లి పాఠశాల విధులు నిర్వహిస్తున్న మహిళ ఉపాధ్యాయురాలు రత్నకుమారి,నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత…