విజ్ మనీ నూతన శాఖ ప్రారంబించిన జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి

Spread the loveకడప జిల్లా మార్చి 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ కూడలిలో విజ్ మనీ సంస్థ నూతనశాఖను శుక్రవారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 338 బ్రాంచులలో ఈ శాఖ నూతన శాఖ ప్రారంభించామన్నారు.పరిసర ప్రాంత…









